అమ్మ కోసం మోడీ యోగా బ్రేక్..


ప్రధాని నరేంద్ర నరేంద్ర మోడీ.. తన దినచర్యను యోగాతోనే ప్రారంభిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. యోగాకి అంత ప్రాముఖ్యత ఇస్తారు ఆయన. అలాంటిది ఈరోజు ఆయన తన యోగాకి బ్రేక్ చెప్పారు. కారణం మోడీ తల్లి. ఈరోజు గుజ‌రాత్‌లో జ‌రుగుతున్న వైబ్రంట్ స‌మ్మిట్‌లో మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన... ఉద‌యాన్నే త‌న త‌ల్లి, 97 ఏళ్ల హీరాబెన్ తో క‌లిసి బ్రేక్‌ఫాస్ట్ చేయ‌డానికి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని మోడీయే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.