3. 22.359లక్షల కోట్లతో పయ్యావుల పద్దు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి 3లక్షల 22 వేల 359 కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటింది. పయ్యావుల తన బడ్జెట్ లో సూపర్ సిక్స్ హామీలు, మేనిఫెస్టోలో పొందు పరిచిన పథకాలకు, అభిృద్ధికి పెద్ద పీట వేశారు. 

కాగా తన బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం 2 లక్షల 51 వేల 162 కోట్లు కాగా, రెవెన్యూ లోటును 33 వేల 185 కోట్లుగా చూపారు. ఇక ద్రవ్య లోటు 79 వేల 926 కోట్ల రూపాయలు. మూల ధన వ్యయం 40 వేల 635 కోట్లు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu