పార్లమెంట్ ఉభయ సభల్లో రగడ..

 

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. అలా ప్రారంభమయ్యాయో లేదో.. ప్రతిపక్ష, విపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గుజ‌రాత్‌లో ద‌ళితుల‌పై దాడి ఘ‌ట‌న‌పై చ‌ర్చించాల‌ని లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో విప‌క్షాలు పట్టుబడుతుంటే.. అధికార పక్షం మాత్రం చర్చకు అంగీకరించక పోవడంతో బీఎస్పీ, కాంగ్రెస్ పార్ల‌మెంట్ స‌భ్యులు కేంద్రానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. స్పీకర్ ఎంత చెప్పినా వినకపోవడంతో రాజ్య‌స‌భను వాయిదా వేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News