పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

 

భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ తన ప్రసంగంలో ఆయన శ్యామ ప్రసాద్ ముఖర్జీ వ్యాఖ్యలను కోట్ చేశారు. అంతకు ముందు భారత రాష్ట్రపతిని పార్లమెంట్‌కి ప్రధాని, స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తదితరులు తోడ్కొని వచ్చారు. ప్రణబ్ ముఖర్జీ తన ప్రసంగంలో ప్రభుత్వం ముందు వున్న సవాళ్ళను, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గాలను ప్రస్తావించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu