Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాబు ఒకరోజు దీక్ష
posted on: Apr 1, 2013 7:34AM
.png)
రాష్ట్రప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు కాకినాడలోని జె.ఎన్.టి.యు. వద్ద గల నాగమల్లితోట సబ్ స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష చేయనున్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 8-30 గంటలకు ఆనందభారతి నుండి ప్రాదయాత్రగా 2.7 కిలో మీటర్లు దూరంలోని నాగమల్లితోటకి చేరుకొని 11 నుండి సాయంత్రం 5 గంటలవరకు సబ్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి విద్యుత్ ఛార్జీల పెంపు. విద్యుత్ కోటలకు నిరసనగా దీక్ష చేస్తారు. ఆ తరువాత పాదయాత్రను ప్రారంభిస్తారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మండల కేంద్రాలలో నిరాహార దీక్షలు చేపట్టింది.


.jpg)
.png)


