మా యవ్వారాలలో కోర్టులు వేలెట్టనేలా

 

ఒకవైపు ప్రతిపక్షాలవారు అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందాలేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, మేము చేస్తున్న ఆ కొద్దిపాటి పనులను కూడా చేయనీయకుండా కోర్టులు మాకు అడ్డుపడుతున్నాయని మంత్రివర్యులు కొండ్రు మురళి మోహన్ అభిప్రాయపడ్డారు. అసలే నత్తనడకన సాగుతున్న అనేక పనులు ఇప్పుడు కోర్టు జోక్యంతో పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. కోర్టులు ఈ విదంగా ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఆపకపోతే, ఇక ప్రభుత్వం అన్ని పనులు మానుకొని కూర్చవలసిందే అన్నారు. మరి కోర్టులు మంత్రి గారి అభిప్రాయంతో అంగీకరిస్తాయో, లేక ఆయనకి కూడా సమన్లు జారీచేసి కోర్టుకు రప్పించుకొంటాయో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu