అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలుస్తాం.. కారెం శివాజి


 

అగ్రిగోల్డ్ రూ.27 వేల కోట్ల రూపాయల స్కాంకు పాల్పడిందని కారెం శివాజీ అన్నారు. దీనికి సంబంధించి ఆయన రూ. రెండు వేల కోట్ల బినామీ ఆస్తుల చిట్టాను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని..  స్కామ్ కు పాల్పడ్డవారిని శిక్షించి డిపాజిటర్లకు న్యాయం చేయాలని అన్నారు. అంతేకాదు అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచి పోరాడుతామని స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu