తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న అంటే గురువారం శ్రీవారిని 59వేల 898 మంది దర్శించుకున్నారు. 26వేల 936 మంది తలనీలాలు సమర్పించారు.

హుండీ ఆదాయం 4 కోట్ల 44 లక్షల రూపాయలు. ఇక ఈ రోజు అంటే శుక్రవారం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 27 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu