విశాఖ ఎర్రమట్టిదిబ్బల తవ్వకాలపై  స్టే కొనసాగింపు 

విశాఖలో  సహజ సిద్దమైన ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలను నిలుపదల చేస్తూ ఎపి హైకోర్టు విధించిన స్టే గడువు మరో నాలుగు వారాలు పొడిగించింది. బుధవారం ఈ కేసు విచారణ జరిగింది. గతంలో జనసేన కార్పోరేటర్ మూర్తియాదవ్ దాఖలు చేసిన పిటిషన్ పై  హైకోర్టులో విచారణ  జరిగింది. అక్రమ తవ్వకాలను నిలుపదల చేస్తూ గతంలో కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను మరో నాలుగువారాలకు పొడిగించింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News