బస్సు ప్రమాదంలో మరణిచింది వీరే..

విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందగా...30 మంది గాయపడ్డారు..వీరిలో కొందరిని పోలీసులు గుర్తించగా...మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది..

 

పోలీసులు గుర్తించిన మృతులు
* ఆదినారాయణరెడ్డి( డ్రైవర్‌ , తాడిపత్రి) 
* పంగా తులసమ్మ( సంతబొమ్మాళి, శ్రీకాకుళం జిల్లా) 
* షేక్‌ పాషా( భవానీపురం, విజయవాడ) 
* మధుసూదనరెడ్డి (ఒడిశాలో ఉద్యోగం.. హైదరాబాద్‌ వెళ్తున్నారు) 
* నలబోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి(పాండురంగాపురం, సూర్యాపేట జిల్లా). వీరిద్దరూ    అన్నదమ్మలు 
* సింగ్‌(కటక్‌, ఒడిశా)