నోరు జారిన అమిత్ షా...

 

రాజకీయ ప్రసంగాల్లో నోరు జారడం కామనే. ప్రతిపక్ష పార్టీలను బుక్ చేయబోయి... అప్పుడప్పుడు సొంత పార్టీనే బుక్ చేస్తారు. ఇప్పుడు ఆ జాబితాలో అమిత్ షా కూడా చేరాడు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొ న్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు ఏమీ చేయని బీజేపీ పార్టీ కి ఎందుకు ఓటేయ్యలని అమిత్ షా ప్రశ్నించారు. దీ౦తో ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. సీఎం సిద్దరామయ్యను విమర్శించాల్సిన అమిత్ షా..తమ పార్టీ కర్ణాటక చీఫ్ యెడ్యూర‌ప్ప‌ను విమ‌ర్శించారు.ఈ విషయాన్నీ గమనించిన ఎంపీ అనంత్ కుమార్ అమిత్ షా కు తెలుపగా ..పొరపాటు తెలుసుకున్న అమిత్ షా వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu