తెలంగాణలో ఏపీ ప్రభంజనం

గురువారం తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు. జేఎన్‌టీయూలో మంత్రి కడియం శ్రీహరి వీటిని విడుదలచేశారు. ఎంసెట్ లో మొత్తం ఇంజనీరింగ్ లో 70.65 శాతం అంటే 90,556 మంది క్వాలిఫై అవ్వగా మెడిసన్ లో 85.98 శాతం 78,7984 మంది క్వాలిఫై అయ్యారు. మెడిసిన్ లో 160 మార్కులు సాధించి టాపర్ గా నిలవగా, ఇంజినీరింగ్ లో 157 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. ఏపీ విధ్యార్ధులు టాప్ టెన్ లో నిలబడి తమ సత్తా చూపారు.