సుఖం ఎక్కువైతే..దుఖమే

సెక్స్..మానవజాతి తన గమనాన్ని కొనసాగించేందుకు సృష్టి ఇచ్చిన అద్భుతమైన వరం. కేవలం పిల్లల్నికనడానికే కాదు..రెండు శరీరాలకు సాంత్వన కలిగించే క్రియ ఇది. ఎంత ఒత్తిడిలో ఉన్నా..ఎన్ని కష్టాల్లో ఉన్నా వాటన్నింటిని చిత్తు చేసే శక్తి సెక్స్‌కు ఉంది. అందుకే భారతీయులు దానికి అంతటి ప్రాధాన్యతనిచ్చారు. లైంగిక వాంఛ అన్నది ప్రతి మనిషిలోనూ అత్యంత సహజంగా ఉండే భావన. ఇది జీవితంలోని  తృప్తికీ, గాఢమైన అనుభూతికీ, మరెన్నో భావోద్వేగాలకూ కీలకమైన కేంద్రం. అందుకే మన పురాణాల్లోనూ..దేవాలయ శిల్పాలుగానూ రతి అన్నదానిని చేర్చారు మన పెద్దలు. కాలంతో పాటే ఈ ప్రక్రియలోనూ అనూహ్యమైన మార్పులు వచ్చాయి.   నాలుగు గదుల మధ్యలో సాగే వ్యవహారాన్ని..నలుగురికి తెలిసేంతగా బరితెగిస్తోంది నేటీ తరం..అతి ఎక్కడైనా పనికిరాదు అన్నట్లు విచ్చలవిడి శృంగారం వల్ల చేటు తప్పదు. ఆ తప్పుకు శిక్షగా సుఖవ్యాధులు మానవాళిని కబలిస్తున్నాయి. అయితే కాలంతో పాటే సుఖవ్యాధుల్లోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సిఫిలిస్, గనోరియా, షాంక్రాయిడ్ వంటివే ఎక్కువగా కనబడేవి. కానీ ఇటీవలి కాలంలో లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌ కనిబెట్టిన తర్వాత సుఖవ్యాధులను జయించవచ్చని మనిషి సంబరపడ్డాడు. కానీ ఇప్పుడు వైరస్‌ల ద్వారా వ్యాపించే సుఖవ్యాధులు విపరీతంగా ప్రబలిపోతున్నాయి.   ఒకప్పుడు యాంటీబయోటిక్స్‌కు తేలికగా లొంగిన సుఖవ్యాధులు కూడా ఇప్పుడు వాటికి ఏ మాత్రం లొంగకుండా..మొండిగా తయారవుతున్నాయి. శరీర నిర్మాణపరంగా పురుషులకంటే స్త్రీలకే సహజంగా సుఖవ్యాధులు సోకే అవకాశాలున్నాయని ఒక పరిశోధనలో తేలింది. వీరికి సుఖవ్యాధులు సోకినా వెంటనే లక్షణాలేవి కనబడకపోవచ్చు. వీటి కారణంగా దీర్ఘకాలంలో తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, సంతాన రాహిత్యం, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటివి ముంచుకొచ్చే ప్రమాదముంది. కొన్ని రకాల సుఖవ్యాధుల బారిన పడిన స్త్రీలకు పుట్టే బిడ్డలకూ ఆ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో దాదాపు 20 ఏళ్లకే యువతీయువకులు సెక్స్‌లో పాల్గొంటున్నారు. ఈ వయసులో ఆకర్షణ, ప్రేమ వంటి వ్యవహారాల వల్ల ఒకరి కంటే ఎక్కువ మందితో అసురక్షిత శృంగారంలో పాల్గొని సుఖవ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు.   ఇక్కడ శృంగారం అంటే సంభోగమే కాదు. ముద్దులు ఇతర లైంగిక చర్యలు కూడా శృంగారం కిందకే వస్తాయి. చాలా మంది వీటి గురించి బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ..నలుగురికీ తెలిస్తే ఏమవుతుందోనని భయపడుతూ లోలోపల తామే కుంగిపోతున్నారు. కొందరు వైద్యుల వద్ద కూడా దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ తీవ్ర సమస్యల్లోకి జారిపోతున్నారు. ఇలాంటి వారి జీవితం నరకం కావడమే కాకుండా..వీరి ద్వారా ఇతరులకూ వ్యాపించి సమాజం మొత్తాన్ని విష వలయంలోకి నెట్టేస్తాయి. అందుకే సుఖవ్యాధులు దరిచేరకుండా పూర్తి సురక్షితమైన లైంగిక పద్ధతులు పాటించడం ఒక్కటే సరైన మార్గం.    * తెలిసీ తెలియక లైంగిక ప్రయోగాలకు దిగవద్దు. *  నమ్మకమైన జీవిత భాగస్వామితో తప్ప ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకపోవడం మంచింది. * అపరిచితులతో సెక్స్‌లో పాల్గొంటే తప్పనిసరిగా కండోమ్ ధరించాలి * శృంగారంలో అసహజ పద్ధతులకు దూరంగా ఉండాలి.

మహిళలకు హై బీపీ వస్తే...

మధ్య వయస్సు మహిళలకు హై బీపీ వస్తే గుండె సమస్యలు తప్పవ? హై బీపీ వస్తే గుండె సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు  40 సంవత్సరాలమధ్య వయసు ఉన్న మహిళలు బీపీ హై బీపీ సమస్యలతో బాధపడు తున్నారని ఒక పరిశోదన వెల్లడించింది. మధ్య వయస్సు లో ఉన్న మహిళలో 40 - 5 0 సంవత్సరాల లో ఉన్న పురుషులకంటే స్త్రీలలోనే గుండె దమనులు నాశనం చేస్తున్నాయని లో బీపీ అత్యంత ప్రమాద కరమని  డాక్టర్ నిర్ధారించారు. హై బీపీ లో బీపీ వల్ల గుండె పోటు, శరీరానికి రక్త ప్రసారం, ఆక్సిజన్ అందడం లో సమస్యలు వచ్చి నట్లు గుర్తించారు. పాశ్చాత్య దేశాలలో అక్క్యుట్ కోరోనరీ సింగ్డ్రోమ్ వల్ల మరణాల రేటు పెరిగినట్లు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి యువతులలో ఈ సమస్య పెద్దగా లేదని నిపుణులు విశ్లేషించారు.కొన్ని దేశాలలో యువతులు మధ్య వయస్సులో ఉన్న మహిళలలో అక్క్యుట్ కోరోనరీ సింగ్డ్రోమ్ పెరుగు తున్నట్లు గుర్తించారు.ఒక పరిశోదనలో పురుషులకంటే స్త్రీలలోనే రక్త పోటు సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు యువతులకు వస్తున్న ఆంశం పైన పూర్తిగా పరిశీలించాల్సిన  అవసరం ఉందని ఒక నూతన పరిశోదన ప్రకారం 40 సంవత్సరాలకు ముందే రక్త పోటు చాలా తక్కువగా ఉంటుందని దీనిని స్టేజ్ 1 గా  యు ఎస్ లో గుర్తించారు.

ఓట్స్ అంటే ఔషధమే!

ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో పాటుగా ఓట్స్ వాడకం కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఓట్స్‌ అంటే తెలియనివారు ఉండరు. నిజానికి ఓట్స్ మన దేశానికి చెందిన పంట కాదు. ఐరోపా, పశ్చిమాసియా దేశాలలో వేల సంవత్సరాలుగా దీనిని పండిస్తూ వచ్చారు. అయితే దీనిని ఎక్కువగా పశువుల దాణాగానే ఉపయోగించేవారు. గుర్రాలు వేగంగా పరుగులెత్తేందుకు కావల్సిన శక్తిని అందించే ఆహారంగా దీన్ని భావించేవారు. 19వ శతాబ్దం నాటికి నిదానంగా ఓట్స్‌ పోషక విలువలు అర్థం కాసాగాయి. ఓట్స్‌తో బ్రెడ్‌ల తయారీ మొదలైంది.   పోషకాలే పోషకాలు!:  ఓట్స్‌ ఏడాది పొడవునా పెరిగే పంట. ఎంతటి వర్షపాతాన్నయినా తట్టుకుని పండే సత్తా దీనికి ఉంది. ఇక ఓట్స్‌లో ఉండే పోషక విలువల గురించి చెప్పనే అక్కర్లేదు. విటమిన్లు అందునా ‘బి’ విటమిన్లలో ఉండే అన్ని విభాగాలూ (B1, B2, B3, B5, B6, B9) ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇక కార్బోహైడ్రేట్స్‌, మాంసకృత్తులు, ఖనిజాల సంగతి అయితే చెప్పనవసరం లేదు. అందుకే హోమియోపతిలో సైతం దీనిని ‘అవీన సటీవా’ పేరుతో విస్తృతంగా వాడుతూ ఉంటారు. నిస్సత్తువ, నరాల బలహీనతా, గుండె జబ్బులు... వంటి అనేక సమస్యలలో అవీనా సటీవా అద్భుతంగా పనిచేస్తుంని హోమియోపతి వైద్యులు నమ్ముతారు.   కొవ్వుని కరిగిస్తుంది:  ఊబకాయం తగ్గాలంటే ఓట్స్‌ గొప్ప ఆహారం అని జనం భావించడం వెనుక శాస్త్రీయత లేకపోలేదు. చాలా తక్కువ పదార్థాలలో ఉండే beta-glucan అనే పీచు పదార్థం ఓట్స్‌లో కనిపిస్తుంది. ఈ beta-glucan చెడు కొవ్వుని కరిగించి, అది రక్తంలో పేరుకోకుండా చేస్తుంది. పైగా ఆహారం శుభ్రంగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. ఒక గుప్పెడు ఓట్స్‌ తీసుకున్నా కూడా అందులో ఉన్న beta-glucan అటు కొవ్వుని కరిగించేందుకు, ఇటు జీర్ణశక్తికి మెరుగుపరిచేందుకు సాయపడుతుందని నిపుణులు అంటున్నారు. పైగా శరీరంలో క్రిముల వల్ల ఏర్పడే ఇన్షెక్షన్లను కూడా ఈ beta-glucan ఎదుర్కొంటుందని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి.   రక్తపోటుని నియంత్రిస్తుంది:  ఒక 40 గ్రాముల ఓట్స్‌లో రోజుకి సరిపడా మెగ్నీషియం ఉంటుంది. రక్తపోటుని నియంత్రిండానికీ, రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఉండటానికీ ఈ మెగ్నీషియం తోడ్పడుతుంది. దానివల్ల అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు! రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించేందుకు, ఇన్సులిన్‌ ఉత్పత్తి సక్రమంగా ఉండేందుకు కూడా ఈ మెగ్నీషియం తోడ్పడుతుంది. అంటే తరచూ ఓట్స్‌ను తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి కూడా అదుపులో ఉంటుందన్నమాట.   ఇతర తృణధాన్యాలు తినలేనప్పుడు:  కొంతమందికి గోధుమలు, బార్లీ వంటి తృణధాన్యాలు సరిపడవు. ఇందులో ఉండే గ్లూటెన్ అనే మాంసకృత్తుల సముదాయం వల్ల వారిలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి. మరి ఈ పదార్థాలన్నింటికీ దూరంగా ఉండటం వల్ల, మనకి కావల్సిన పోషకాల నుంచి దూరమవుతాం కదా! చిత్రంగా ఓట్స్‌లో గ్లూటెన్ ఉన్నప్పటికీ, అది ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించడం లేదని తేలింది.   ఇంతేకాదు... ఆస్తమా మొదలుకొని క్యాన్సర్‌ వరకూ ఓట్స్‌ ఎన్నోరకమైన అనారోగ్యాలు తలెత్తకుండా ఉండేందుకూ, శరీరంలో ఉన్న రుగ్మతల నుంచి స్వస్థత పొందేందుకూ ఒక ఔషధిలాగా పనిచేస్తుందని తరచూ ఏదో ఒక పరిశోధన రుజువు చేస్తోంది. మరెందుకాలస్యం. మన రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను కూడా చేర్చేసుకుంటే సరి!   - నిర్జర

వైట్ ఫంగస్ అత్యంత ప్రమాదకరమా?

ఒక పక్క కరోనా వైరస్, మొన్న బ్లాక్ ఫంగస్, ఇప్పుడు వైట్ ఫంగస్ ప్రజల ను మింగేయ్య డానికి వచ్చిపడింది. వైరస్ ను కట్టడి చేయచ్చు. కానీ శరీరం లోపల పేరుకు పోయిన బూజు అదే ఫంగస్ శరీరం లోని కణ జలాన్ని తినేస్తుంది.  ఒక్కో అవయవంలోకి చెరీ న ఫంగస్ లు రెండు రకాలని ఒకటి బ్లాక్ ఫంగస్,రెండవది వైట్  ఫంగస్ అని నిపుణులు తేల్చారు. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో వైట్ ఫంగస్ రొగులు ఉన్నారని వైద్యులు గుర్తించారు. ఇది అత్యంత ప్రమాద కరమని తేల్చారు. వైట్ ఫంగస్ ఊపిరి తిత్తులు,గోళ్ళు, చర్మం, పొట్ట, కిడ్నీ, మెదడు,నోరు , వంటి భాగాలను తీవ్ర ప్రభావం చూపుతుందనిఅంటున్నారు.  వైట్ ఫంగస్ లక్షణాలలో ఒకటి ఊపిరి తిత్తుల్లో నొప్పిగా ఉండడం లేదా పట్టినట్లు ఉండడం. ఊపిరి పీల్చు కోడం లో ఇబ్బంది పడడం. సహజంగా చాలా మందికి శరీరంలో ఇన్ఫెక్షన్ లు ఉంటూనే ఉంటాయి. ఉదాహరణకు, ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్. డయాబెటిస్ వల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్, లివర్ ఇన్ఫెక్షన్, కలుషిత ఆహారం తీసుకుంటే పొట్టలో ఇన్ఫెక్షన్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ఇలా ఒకటో ఏమిటి మనశరీరం అంతా ఇన్ఫెక్షన్ల పుట్ట. ఇక దీర్ఘ కాలంగా చికిత్స తీసుకుంటున్న వారికి సుదీర్ఘ కాలం పాటు అన్నీ బెడ్ మీదే సాగే రొగులు అలాగే మంచం పై ఉంటే బెడ్ సోర్స్ వల్ల శరీరం లో పుండు ఏర్పడి ఆ భాగమ్ ఇన్ఫెక్షన్ కు గురి అయి అది ఇతర అవయవాలను చెరీ తినివేయడంవల్ల ఇన్ఫెక్షన్ తొల గించడానికి తీవ్రంగా శ్రమించాలి అయినా ఒక్కోసారి ఇన్ఫెక్షన్ కిడ్నీలో చెరీ ఇబ్బంది పెడుతుంది అలాగే సకాలంలో ఇన్ఫెక్షన్ ను గుర్తించి ట్రీట్మెంట్ లో సరైన యాంటీ బాయిటిక్స్ ఐ వి ఇంటర్ వైన్ ఇస్తే ఇన్ఫెక్షన్ తగ్గి మనిషిని బతికించవచ్చు లేదా ఆ యిన్ఫెక్షన్ అన్నీ అవయవాలను తినేస్తే శరీరం చికిత్సకు స్పందించకుంటే చనిపోతారని వైద్య నిపుణులు చెపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘ కాలం పాటు చికిత్సలౌన్న సర్జరీ చేసిన త్రువాత ఇన్ఫెక్షన్ లో చీము చెరీ చనిపోయిన వారిసంఖ్య చాలానే ఉంటుంది. వైట్ ఫంగస్ కన్నా ఇన్ఫెక్షన్ లే ప్రాణాలను తీసేస్తాయి. వైట్ ఫంగస్ ఇన్ఫెక్షనా కాదా కేవలం బూజు మాత్రమేనా యాంటీ బాయిటిక్స్ కు లొంగు తుందా అన్న విషయాన్ని నిపుణులు పూర్తిగా దృవీకరించాల్సి ఉంది. ఏది ఏమైనా ఫంగస్ ప్రాణాంతకం అని చెపుతున్నారు డాక్టర్స్. సొ జరబధ్రం మరి.                       

మంచి ఆరోగ్యానికి పంచశీల సూత్రాలు

    ఆరోగ్యానికి తప్పని సరిగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు... 1) ఆరోగ్యానికి పండ్ల రసాలు మంచివి అని మనకి తెలుసు.  అయితే మందులు వేసుకున్న వెంటనే మాత్రం పండ్లరసాలు త్రాగకూడదు. అలా తాగితే  మందులు పూర్తిస్థాయి ఫలితాలని ఇవ్వవు అని చెబుతున్నారు వెస్ట్రన్ అంటారియో  విశ్వవిద్యాలయ పరిశోధకులు. 2) క్యారెట్‌లలో ఉండే ఫాల్ కారినల్ కాన్సర్‌ను నిరోధిస్తుందని చాలా అధ్యయనాలలో తేలింది. కానీ వాటిని తరగకుండా ఉడకబెట్టి తింటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు ఆ పరిశోధకులు. క్యారట్‌ని తరిగి, ఉడకబెట్టడం వలన వాటిలో ఉండే ఇతర పోషకాలు కూడా నీటిలో కలిసిపోతాయట. క్యారట్‌కు ప్రత్యేకమైన తియ్యటి రుచిని ఇచ్చే చక్కెరలు సైతం కరిగిపోతాయి. కాబట్టి  ఆరోగ్యం కోసం క్యారట్ తినాలంటే అలాగే తరగకుండా ఉడికించి తినాలి, లేదా పచ్చిగా తినాలి.   3) ప్రతీరోజూ పెరుగు తింటే చిగుళ్ళ వ్యాధులు రావు. పెరుగులోని లాక్టోబాసిలి అనే బ్యాక్టీరియా నోటిలో చిగుళ్ళపై పేరుకొని ఉండే తీపి పదార్థాలను తిని జీవిస్తాయి. దానివల్ల చిగుళ్ళు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి .    4) రోజూ వీలైతే మధ్యాహ్నం భోజనం తరవాత ఒక 45 నిముషాలు చిన్న కునుకు తీయండి. ఆ కునుకు మీ గుండెను కాపాడుతుంది అని అంటున్నారు అమెరికన్ పరిశోధకులు. రోజూ మధ్యాహ్నం 45 నిముషాలు పడుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, దానివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు వీళ్ళు. ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి వలన, రాత్రిపూట గాఢంగా నిద్రపోయే సమయం తగ్గడంతో రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలు పెరిగిపోయాయని, ఆ ముప్పు నుండి తప్పించుకోవాలి అంటే, పగటినిద్ర అవసరం అని సూచిస్తున్నారు వీరు.         5) సన్నగా కనిపించాలి అన్న ఆరాటంతో గంటలకి గంటలు కఠిన వ్యాయామాలు చేయడం వలన, లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు నిపుణులు. వ్యాయామం చేసేముందు ఎంతసమయం వ్యాయామం చెయ్యాలి, ఎలా చెయ్యాలి వంటి విషయాలలో నిపుణుల సలహా తీసుకోవటం తప్పనిసరి అట. ఎందుకంటే అవగాహనా లేకుండా ఎక్కువ సమయం కఠిన వ్యాయామాలు చేస్తే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదంఎక్కువంటున్నారు నిపుణులు -రమ

శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని కరోనా!

నోవాల్ కరోనా వైరస్ కేవలం ఊపిరి తిత్తు పైనే ఎందుకు దాడి చేస్తుంది. లేదా ఇతర  అవయవాల పై  ప్రభావం చూపిస్తుంది. ప్రాణాంతకంగా మారుతున్న కోరోనా ఇప్పటికీ శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని ప్రశ్నలు ఒక మిస్టరీ గా మారింది. చాప కింద నీరులా నెమ్మదిగా హై పోక్సియా గా మారడానికి కారణం ఏమిటి?శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడు తగ్గి పోతాయి? ఆక్సిజన్ స్థాయి ఎందుకుతగ్గి పోతుంది ?వెంటనే శరీరం లోని అవయవాలు పాడై పోదనికి గల కారణం ఏమిటి ? ఏమి గుర్తించ కుండా దీర్ఘ కాలం పాటు అనారోగ్యం తో ఇబ్బంది పడ్డ రోగులని చూడచ్చు.నేడు సాంకేతికత శకం అద్భుతాలు సృస్టిస్తున్నారు.రోగుల సమాచారాన్ని  బద్రపరచడం కీలకంగా మారింది బోస్టన్ యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజనీర్ యూనివర్సిటీ వర్మోనెంట్ సమన్వయంతో నిర్వహించిన పరిశోదన అసలు కోరోనా కేవలం ఊపిరి తిత్తులపైనే ఎందుకు దాడి చేస్తుంది అన్న అంశంపైన కారణాలను శోధించింది. ఈ మధ్య ముఖ్యంగా కోరోనా మొదటి రెండవ వేవ్ లో కోరోనా వచ్చిన రోగులలో ఆక్సిజన్ శాతం తగ్గడం వంటి సమస్యను ఎదుర్కున్న ఘటనలు చూశాం అలాగే  సమాయానికి ఆక్సిజన్ అందక పోయిన ప్రాణాల గురించి విన్నాం. కొన్ని సందర్భాలలో ఊపిరి పీల్ల్చు కోవడం కష్టంగా మారింది. ఇలా ఇబ్బంది పడే సమస్యను వైద్య భాషలో హై ప్రోక్సియా అసలు హై ప్రోక్సియా బలం ఏమిటి? ఎందుకు ఊపిరి తిత్తులను ఎందుకు నాశనం చేస్తుంది.అంటే ఇన్ఫెక్షన్ వల్ల నసనమయ్యేది మొదట ఓపిరి తిత్తులే. అందుకే మనిషి ఊపిరి ఉన్నంత వరకే అయు ష్యూ. ఊపిరి ఆగిందా పరలోక ప్రాప్తి తధ్యం అని అంటున్నారంటే అసలు ఊపిరి ఊపిరి తిత్తులు మనల్ని బతికిస్తాయి ఊపిరి తిత్తుల్లో ఉండే టి ష్యూ లకు ఆక్సిజన్ అందక పోవడం వల్ల అవయవాలకు రక్త ప్రసారం అందడు.ఆక్సిజన్ చాలా నెమ్మదిగా చాపకింద నీరులా హై పోక్సియా కు తీసుకు పోతుంది. ఇంకా వీటీకి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.ఇప్పటికీ ఫిజియోలాజికల్ గా ఇది ఎలా సాధ్యం అన్నది ప్రశ్న? దీనిగురించి వచ్చిన దాతాలో కూడా లేదు.బి యు కాలేజ్  ఇంజనీరింగ్ ప్రొఫెసర్ బయో మెడికల్ ఇంజనీరింగ్  మెటీరీయల్ సన్సెస్ అండ్ ఇంజనీరింగ్ లో పరిశోదన చేసిన రచయిత కోరోనా రోగుల అనుభవాలు నిపుణులు వర్ణించిన విధంగా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ మనిషికి సమానంగా ఉండాలి ఇది ఎపుడైతే బాలన్స్ తప్పుతుందో సమస్యలు వస్తున్నాయి. ఇది రోగిని ప్రశాంతంగా ఉండనివ్వదు. దీని బారిన పడ్డ రోగులలో అబ్నార్మలటీస్ లక్షణాలు లేవని అందుకే లంగ్ స్కాన్ కు వెళుతున్నారని పరిశోదకులు బావించారు.  సైలెంట్ హై పో క్సియా... హైపోక్సియా కు కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తొలి దశ నుంచి ఎలాంటి పరిణామాలు ఉన్నా యో. తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద పెద్ద ఇంజనీర్లు సైతం పెద్ద పెద్ద కంప్యూ టర్లు సహకారం తో జరుగుతున్న ఘటనలను తెలుసుకునే ప్రయత్నం  చేస్తున్నారు. ఆక్రమంలో రక్త ప్రసారనికి ఊపిరి తిత్తులకు ఆక్సిజన్ ఎందుకు అందడం లేదు. అన్న విషయం  తెలుసుకునే ప్రయత్నం చేషారు. పరిశోదనల అనంతరం నేచర్ కమ్యూనీకెషన్స్  ప్రచురణలో బయో లాజికల్ మెకానిజం గా పేర్కొన్నారు. బయోలాజికల్ గా వస్తున్న మార్పుల వల్ల కోవిడ్ 19 ఊపిరి తిత్తులలోకి చేరుతుంది.   బాయో మెడికల్ కు చెందిన ఇంజనీర్ జాకొబ్ హేమన్ ,సుర్కీస్ ల్యాబ్ లో అశోసి యెట్ సహజంగా ఊపిరి తిత్తులు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి ఆక్సిజన్ ను ప్రతి సెల్ కు అందిస్తుంది మనం ఊపిరి తీసుకునే నాన్ ఆక్సిజన్ అందిస్తుంది. మనం ఊపిరి తీసుకున్న ప్రతిసారీ మన ఊపిరి తిత్తులకు రక్త ప్రసారం ఆక్సిజన్ ను 9 5 % నుండి 100 వరకు ఉంచుతుంది. 92 కు తగ్గినప్పుడు డాక్టర్ సహాయంతో కోరోనా సమయంలో ఆక్సిజన్ శూలిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. చికిత్స చేసే వైద్యులు ఆరోగ్య పరిస్తిని అంచన్న వేయడం లేదా సాంకేతిక శబ్దామ్ వచ్చినప్పుడు హెచ్చరించే వారు .సైలెంట్ హై ప్రోక్సియా ఆక్సీ మీతెర్స్ కొన్ని ఇంట్లో ఉంచుకోడం ఇప్పుడు అవసరంగా మారింది.కోరోనా వైరస్ ద్వారా ఇంట్లో ఎవరికైనా ఉందని గమనిస్తే త్వరగా కోలుకునేందుకు ఇది ఉపయోగ పడుతుంది.కేవలం వారి వారి ఆక్సిజన్ బ్లడ్ లెవెల్స్ గమనించేందుకూ కొనుగోలు చేశారు. పరిశోదనలు కేవలం మొదట కోవిడ్ 19 ప్రభావం ఊపిరి తిత్తులపై ఎందుకు పడుతుంది ? సహజంగా రక్తం ఎక్కడికి వెళుతోంది ఎక్కడికి చేరుతోంది. ఇన్ఫెక్షన్ వల్ల పాడు కావడం వల్ల ఏ లంగ్ లో ఆక్సిజన్ అందం లేదు ఇక్కడ రక్త నాళాలు ఎలా పనిచేస్తున్నాయి? మన ఊపిరి తిత్తుల ద్వారా మాత్రమే లంగ్ లో ఉన్న ట్యూబ్ ద్వారా మాత్రమే ఆక్సిజన్ రక్తం శరీరానికి అందిస్తుంది.  పరిశోదకుడు హార్మన్ ప్రకారం ప్రాధమిక స్థాయిలో క్లినికల్ డాటా సూచనల మేరకు రోగులకు చెందిన  ఓపిరి తిత్తులు ఊపిరి తిత్తుల ద్వారా రక్త ప్రసారాన్ని నియంత్రించడం లో విఫలమై నందుకే టి ష్యూ లు పాడై పోయాయని వాటిని చూసినప్పుడు అవి గట్టి పడిపోయాయని , వాటిని సి టి స్కాన్ లో అంచనా వేశారు.ఇక్కడ గమనించాల్సిన కీలక అంశం ఏమిటి అంటే సహజంగా ఉండే రక్త ప్రసారం కంటే ఎక్కువగా ఉండడం వల్లే ఆక్సిజన్ అందక చనిపోయారా అన్న విషయాని నిశితంగా పరిశీలించాలని అభిప్రాయ పడ్డారు. రక్తం గడ్డ కట్టడం వల్ల కూడా రక్త ప్రసారం తగ్గిందా? అన్నకోణం లో పరిశీలించారు.రక్త ప్రవాహం లంగ్స్ లో ఉన్న ఇతర ప్రాంతాలలో రక్త ప్రసారం జరిగే ఇతర నాళాలో గోడలు కొంచం వాచీ ఉండడం గమనించామని అన్నారు. కోవిడ్ 1 9 ఇన్ఫెక్షన్ వల్ల స్కాన్ లో చిన్న చిన్న రక్త నాళాలు ఉన్నట్లు గమనించారు.ఆక్సిజన్ లెవెల్స్ తగ్గెందుకు ఇది ఒక కారణం అని చెప్పలేం. ఈ అంశం డాటా లో పేర్కొనలేదని తెలుస్తోంది.చివరగా ఒక వేళ సహజంగా గాలి ద్వారా రక్తం లోకి ప్రవేశిస్తే ఊపిరి తిత్తులు సహజంగా పని చేయాలి ఎక్కడ పొంతన లేని ఆంసలు ఒకదానికి ఒకటి సరిపోలని స్థితి ఓపిరి తిత్తుల్లో ఊచ్వాస్ నిశ్వాస లోనే ఏవో సమస్యలు ఉండవచ్చు . ఊపిరి తిత్తుల్లో ఇంజూరీ,గాయం లంగ్ అబ్నార్మల్ గా ఉందనేది అసంబద్దం అని తేల్చారు.పైన పేర్కొన్న ఆంశాలన్నీ క్రోడీకరించిన తరువాత కోవిడ్ రొగులు ఆక్సిజన్ శాతం తగ్గి పోదనికి కారణం చెప్పవచ్చు.ఇవేవీ గుర్తించ కుండ ఏవేవో ప్రక్రియలు చేసేస్తున్నారు.ఈ సమస్య నుండి బయట పడేందుకు చికిత్సలు ఎన్నో ఉన్నాయి.బోర్లా పడుకోడం వల్ల ఆక్సిజన్ పెరగడం వైరస్ ఒక్కొక్కరినీ ఒక్కోలా స్పందిస్తుంది.అవి ఆర్ధం చేసు కోడం అని డాక్టర్లు అంటారు రోగిలో రక్తం ఆక్సిజన్ శాతం తగ్గిందన్న విషయం  కారణం క్షుణ్ణంగా తెలుసుకోవాలి అనంతరం సరైన చికిత్స నిర్ధారించగలరు.వైద్యం చేయడం వల్ల రక్త నాళాల పని తీరును మెరుగు పరుస్తాయా లేదా ఆక్సిజన్ ద్వారా రక్త ప్రసారం అన్నది అంతుచిక్కని మిస్టరీ  వ్యవహారం గా సుస్పెన్స్ గా మిగిలిపోయింది ఇంకా ఇందులో నిజా నిజాలు తేలాల్సి ఉంది.  

కరోనా బారిన పడటానికి ఇవే కారణాలు

ఊహాన్ లో పుట్టిన కోరోనా నేడు ప్రపంచాన్ని అతలా కుతలం చేసేస్తోంది.  అయిన వాళ్ళను దూరం చేసుకున్నా అభాగ్యులు, కోరోనా మూలంగా   తల్లి తండ్రుల ను కోల్పోయిన  పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లి తండ్రులు,  అందరినీ కోల్పోయి అనాధాలుగా మిగిలిన చిన్నారులు, ఇంటి ఇంటికి ఒక్కో కధ పుంఖాలు పుంఖాలుగా వస్తాయి. ఒక పక్క ఆసుపత్రి ఫీజులు మరోపక్క  అంబులెన్స్ ఫీజులు, స్కూల్ ఫీజులు, అంత్యక్రియలకు డబ్బుతో ముడి పడిన ఆంశాలే. చివరకరికి మనిషి చచ్చిన శవానికి శ్మశానంలో వేల కొద్ది ఫీజులు, ఇలా అటు మానవ సంబందాలు ఆర్ధిక సంబందాలుగా మారిన వేళ కాశీలాంటి పవిత్ర నదులలో అంత్యక్రియలు చేసే స్తోమత లేక నదిలో వదిలి పెడితే కనీసం పుణ్యలోకాలకు  పోతారనే విశ్వాసం తోనే అయిన వారిని అలా  విడిచి పెడుతున్నారని  తెలుస్తోంది. ఈ కుప్పల కొద్ది వస్తున్న శవాల దహానాలు ,మరో పక్క నదుల్లో విడిచి  పెట్టడం, అంటే ఆశవాలు దిబ్బలు కోరోనా శవాలు మాత్రమేనా అన్నది అనుమానం.? కొన్ని జిల్లాలలో శ్మశాన వాటికలో శవ దహనానికి వేలలో వస్శూలకు పాల్పడుతున్న గడ్డలు రాబందుల మధ్యలో ఉన్నామని సిగ్గు పడుతున్న. ఇక పవిత్ర గంగా నదిలో పడేసిన శవాల కు పోస్ట్ మార్టం చేసారా ? అన్నది ప్రశ్న? ఒకవేళ ఆశవాలకు కోరోనా ఉంటే ఆపవిత్ర జలాలుగా భావించి తాగినవారికి కోరోనా వస్తుందా? అన్నది పెడ్డసవాల్ గా మారింది. ఇంకో అపవిత్ర కార్యం ఏమిటి అని అంటే శ్మశానాలు ఖాళీ లేకపోవడంతో  శవాలన్నిటిని కుప్పలుగా పోసి సామూహిక దహానాలు జరిపిన ఘటనలు చూశాం.అయినప్పటికీ సామూహిక దహనాల వల్ల ఎవరి అస్థికలు ఎవరివి ఎవరిఆస్థికలు నిమర్జనం చేశారో కూడా తెలీదు. ఇలా అన్నీ సమస్యల లోకి సామాన్యుడి బతుకును బుగ్గు చేసింది కోరోనా. ఇక ఊహాన్ చైనా లోపుట్టిన కోరోనా ల్యాబ్ లోనుంచి మార్కెట్ లో విస్థ రించిందనేదే వాదన.  ఇది ఇలా ఉంటే ఇటీవల హ్య్ద్రబాద్ జూ పార్క్ లో 8 మండి సింహాలకి కోరోనా వచ్చిందని గుర్తించారు. వాటికి కోరోనా ఎలా వచ్చింది మనుషుల మృగాలా ? అన్నది ప్రశ్న వాటి సంరక్షణ కు ఏ చర్యలు తీసుకున్నారు . ఇక ఇతర జంతువుల పరిస్తితి ఏమిటి? ఇక నిత్యం పొద్దున్నే పవిత్రం గా భావించే ఆవులు గేదెల లో కోరోనా వస్తే? వాటికి చికిత్స ఎలా? ఇక నిత్యం మన వీధుల్లో  మనతో కలిసి జీవించే కుక్కలు, పెంపుడు జంతువుల పరిస్థితి ఏమిటి? ఇక ఆదివారం వచ్చింది అంటే నోన్ వెగ్ షాపుల్లో తీసుకుంటున్న మాంసం లో కోరోనా ఉందని అంటే  ఏమి చేస్తాము? ఒకప్పుడు గాలిలో కోరోనా ఉందని దీనివల్ల పక్షులు చనిపోతున్నాయని. వాటికి కోరోనా వచ్చి ఉండచ్చు అనుకున్న మనం మనచుట్టూ కరోనా వాహాకాల మధ్యలో జీవిస్తున్నా మనం ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడటానికి ఇవే కారణాలు అవుతాయి.  అయ్యా అధికారులు అసలు కారకాలు ఏవో తెలుసు కొండి కోరోనా కట్టడికి చర్యలు తీసుకోండి.  అలసత్వం పక్కన పెట్టి చర్యలు  చేపట్టండి లేదా పెనుముప్పు ఉందన్న విష యాని గమనించండి. ఒక చిన్న సందేహం మాత్రమే అధికారులను అప్రమత్తం చేయడం మాత్రమే.

కీరా దోసతో 8 లాభాలు

ఎండా కాలంలో మినహా ఎప్పుడూ తినని కీరా దోసలో ఎనిమిది రకాల లాభాలు ఉన్నాయి అంటున్నారు  నిపుణులు.ఎండా కాలంలో కాస్త చల్లగా ఉండడానికి తీసుకునే పచ్చికూర గయాలలో ఒకటి దోస,లేదా కీరా దోస.దీనిని తింటే 8౦ రకాల మంచి పోషక విలువలు ఉన్నాయని న్యూట్రీషియనిస్ట్లు  అంటున్నారు. సాధారణంగా సగటున పెద్దవాళ్ళు రెండు లీటర్ల నీరు తీసుకుంటారు.12 కప్పుల కీరా తీసుకుంటే శరీరానికి కావాల్సిన నీరు అందినట్టే.ప్రతి రోజూ దోసకాయలో 95 % నీరు ఇందులో ఉంటుంది. మీ శరీరం సరిగ్గా పనిచేయాలంటే శరీరానికి నీరు తప్పని సరి. నీరు లేకుంటే కళ్ళు తిరగడం అనారోగ్యంగా ఉండడం ఒక వేళ మీ కు అనారోగ్యం గా ఉంటె ఆసుపత్రిలో చికిత్చ తప్పదు. మీశారీర కొవ్వును కరిగిస్తుంది... మీరు ఊబ కాయం లేదా ట మ్మీటక్ వంటి సమస్య తో బాధ పడుతుంటే మీశారీరంలో ఉన్న సెల్ల్స్ ను  హైడ్రేట్ చెయ్యడానికి కీర దోసకాయ దోహదం చేస్తుంది. మీరు కోసి ఉంచిన ఒక కప్పు కీరా దోసకాయను  తీసుకుంటే 16 క్యాలరీల అంటే చాలా తక్కువ మోతాదులో తింటే మీ ఊబ కాయాన్ని తగ్గిస్తుందని అంటున్నారు. పోషకాలు ఇచ్చే కీరా దోస... ఒక కప్పు కీరా దోస తీసుకుంటే 14 % - నుండి 19 % విటమిన్లు ఇస్తుంది. దీనిద్వారా విటమిన్ బి,సి లభిస్తుంది. కాపర్,ప్రోస్పరాస్, పొటాషియం,మెగ్నీషియం, వంటివి కీరా ద్వారా లభిస్తుంది. డయాబెటిస్ ను తగ్గించే కీరా... శరీరంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటే శరీరంలో ని కణాలను అవయవాలను పాడు చేస్తుంది.ఆర్ ఒఎస్, ఆర్ ఓ సి వంటివి ఎలుకలలో ఉన్నాయా లేదా అని పరీక్షించి నప్పుడుకీరా తిన్న ఎలుకలలో  ఆర్ ఓసి ని తగ్గించి నట్లు గుర్తించారు.దీనిఫలితాలు మరిన్ని రావాల్సి ఉందని శాస్త్ర్హజ్ఞ్యులు  పేర్కొన్నారు యాంటీ ఆక్సిడెంట్ కీరా... కీరా దోసాలో అత్యంత విలువైన ఆ క్సిడెంట్స్  లభిస్తాయి.ప్లా వోనాయిడ్స్, లిగానాన్స్,ట్రైటర్పిన్స్, ఇవి సెల్స్ ను రక్షించడమే కాదు ఆర్థ రైటిస్, ద్వారా వచ్చే ఇన్ఫ్లా మేషన్, లేదా దీర్ఘ కాలీక పరిస్తి తు లకు కీరా సహక రిస్తుంది.దీని ద్వారా వచ్చే రసాయనాలు మీ శరీరంలో ని సెల్ల్స్ కు నష్టం కలగ కుండా ఫ్రీ రాడికల్స్ గా పనిచేస్తుంది. గుండెకు కీరా.... మీరు నిత్యం తీసుకునే ఆహారంలో కీరా తీసుకుంటే దీనిద్వారా వచ్చే యాంటీ ఆక్సిడెంట్ గుండె ద్వారా వచ్చే పలు సమస్యలకు సమతుల్యం చేస్తుంది. మీ శరీరంలో కీరా ద్వారా వచ్చే విత్తనాలు న్యూట్రియంట్లు - కొలస్ట్రాల్ వల్ల వచ్చే సమస్యల పై ప్రభావం చూపిస్తుంది.అందుకే కీరా దోస లేదా ఇతర ఏ దోసలోని విత్తనాలు తీసి తినాలని సూచించారు. ప్రతి రోజూ తినండి కీరా... మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతైనా ఆహారం తీసుకోండి.ఎక్కువ మోతాదులో ఉప్పు కొవ్వు పదార్ధాలు తీసుకున్నప్పుడు మీ జీర్ణ శక్తి  మంద గిస్తుంది.హై డ్రెషన్ కోసం కీరా తీసుకుంటే కాన్సి ఫేషన్ వంటి సమస్యకు కీరా చాలా మేలు చేస్తుంది.పీచు పదార్ధం ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. దోస తో ఆవకాయ -లేదా పచ్చడి... దోస కాయ తో దోస ఆవకాయ చేసుకుంటే చాలా మంచిది.లేదా కొన్ని కీరాలను ఉప్పు నీటిలో ఉంచి  బ్యాక్టీరియా గా పనిచేస్తుంది.ఇది మంచి బ్యాక్టీరియా శరీరంలో ఉన్న ఇతర క్రిములపై పోరాడుతుంది  న్యూట్రి యంట్స్ ఆహారం అరుదల కు సహక రిస్తాయి. యాంగ్జైటీ ని తగ్గించే శక్తి కీరకు ఉంది.ఒక  ముఖ్య విషయం మార్కెట్లో దొరికే దోసకాయ లను వెనిగర్ సోల్యూషన్ లో ఉంచి అమ్ముతారు అది ఇది ఒకటి కాదు అన్న విషాయం గమనించాలి.అయితే కీరా కొనేటప్పుడు చిన్న కీరా తీసుకోవాలి అని న్యూత్రీషియనిస్ట్ లు సూచిస్తున్నారు.  

కరోనా ఫ్రీ ఇండియా సాధ్యమేనా...

నో మాస్క్ నో ఎంట్రీ అని మనము అంటే టేక్ వ్యాక్సిన్ రెమొవె యువర్ మాస్క్ అంటోంది అగ్ర రాజ్యం అమెరిక. తొలి దస కోరోనా ధాటికి అగ్ర రాజ్యం పని అయిపోయిందని ఇప్పట్లో కోలుకోడం ఆసాధ్యం అని అనుకున్న ప్రపంచానికి అమెరిక బ్యాక్ అన్నట్లుగా దెబ్బతిన్న పులి సవాళ్లు చేయలేదు ప్రచార ఆర్భాటం చేయలేదు సభలు పెట్ట లేదు అభినందనలు తీర్మానాలు చేయలేదు. సమస్య ఎక్కడుందో గుర్తించింది అందుకు అనుగుణంగా ప్రణాళిక  రూపొందించుకుంది తను చేయాలనుకున్న పనిని మూడో కంటికి తెలియ కుండా అనుకున్న సమయానికి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చింది వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది 1 1 4 రోజుల్లో 25 ౦ మిలియన్ల అమెరికన్లకు వ్యాక్సిన్ ఇవ్వగలిగింది. ఇదెలా సాధ్యం అన్న ప్రశ్నకు ఒకటే సమాధానం అమెరికా బై దెన్  చేయ సర్కార్  మాటల ప్రభుత్వం  కాదని చేతల ప్రభుత్వం అని నిరూపించింది. అంతే కాదు అన్నిటికీ గత ప్రభుత్వాల వైఫల్యమే దీనికికారణం అని దుమ్మెత్తి పోయలేదు దానిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్న మన్న విమర్శలు చేయలేదు ఒక  ప్రణాళికా బద్ధమైన వ్యూహాన్ని రూపొందించింది దానికి తగ్గట్టుగా సి డి సి సమన్వయంతో అందరికీ వ్యాక్సిన్ అందించి ఇక మాస్క్ తీసివేయ వచ్చని అమెరికన్లలో ఆత్మస్ధైర్యాన్ని నింపింది బై డెన్ సర్కార్.  అమెరికన్ అధ్యక్షుడు జో బై డెన్ ఉపాధ్యక్షురాలు కమలా హేరిస్ వైట్ హౌస్ లిల్లి గార్డెన్ వేదికగా ముఖానికి మాస్కులు లేకుండా కనిపించారు. మనం కీలమైన మైలు రాయిగా బై డెన్  అన్నారు. మొదటగా వ్యాక్సిన్ ను అందరికీ విజయ వంతంగా పూర్తి చేసామని అమెరికన్లు సత్వరం మేల్కొని వ్యాక్సినేషన్ వేయించుకున్న వారిలో కోరోనా ప్రభావం తీవ్రత తక్కువగా ఉందని బై డెన్స్పష్టం చేసారు. ఇక మాస్క్ లేకుండా ఉండవచ్చని ఇది ప్రజల విజయంగా పేర్కొన్నారు.  సి డి సి రూపొందించిన మార్గదర్సకాల ప్రకారం వ్యాక్సిన్ఇవ్వగాలిగామని రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి అయితే మొదటిడో స్ వేసుకున్నా రెండవ డోస్ అయ్యేంత వరకూ మాస్క్ తప్పనిసరి పేర్కొంది ఈసందర్భంగా మాట్లాడుతూ జో బై డెన్ మాట్లాడుతూఅ 114 రోజులలో    25౦ మిలియన్ల  వ్యాక్సిన్  దొసులు ఇచ్చామని దాని ఫలిఫలితం కనిపిస్తోందని దీనివల్ల 49 - 5౦ రాష్ట్రాలలో తగ్గుముఖం పట్టాయని అన్నారు. న్యూయార్క్ టైమ్స్ కధనం ప్రకారం గతసంవత్సరం మరణాల కన్నా ఇప్పుడు తగ్గిందని నలుగు నెలల మధ్య కాలంలో దాదాపు 5.5% అంటే 6౦ % పెద్దవాళ్ళు ఆర్ధికంగా స్తబ్దత ఉన్నప్పటికీ 4౦ సంవత్సరాల వృద్ధిని సాధించగలిగామని ఉద్యోగాలు కల్పించగలిగా మని   ఆయన వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు తమ కార్క్రమాలను మాస్ లేకుండా నిర్వహించుకోవచ్చని.సామాజిక దూరం  పాటించాలని వ్యాపార స్థలాలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేసారు.స్థానిక రాష్ట్రాలు ,ఫెడరల్ స్థానిక లేదా సరహద్దు ప్రాంతాలలో  నియమ నిబందనలు పాటించాలని ఇకపై అందరికీ పరీక్షలు అవసరం లేదని లక్షణాలు ఉన్నవారు చికిత్స తీసుకోవాలని అదీ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ప్రభావం తక్కువే ఉంటుందని అత్యవసర పరిస్థితిలో ఫైజార్ ను ఇచ్చేందుకు ఎఫ్ ఏ డి అనుమంతించింది. జాన్సన్  జోన్సన్  ను డబ్ల్యు హెచ్ ఓ అనుమతించింది ప్రణాళికా బద్ధంగా అటు అధికారులు ఇటు ప్రభుత్వ యంత్రాంగం సమాన్వయం తో పనిచేస్తే భినామైన ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురి చేయాకుండా పనిచేస్తే కరోనా ఫ్రీ ఇండియా సాధ్యమే.                    

కళ్ళ జోడు లేకపోతే కోరోనానే..

కోరోనా మొదటి దశ రెండవ దశలో వైరస్ చాలా మార్పులు వస్తోంది.మొదటి రెండవ మధ్య చాలా తెడాలు ఉన్నాయని దీనిని వె రి యంట్ చాలా తీవ్రంగా  ప్రభావం చూపిస్తోంది అని వైద్యులు పేర్కొన్నారు. కంటి ద్వారా కోరోనా వస్తుందా ?  కంటి ద్వారా కరోనా వస్తుంది అన్నది  ఆపోహా కాదు నిజమని కంటి వైద్యులు నిర్ధారించారు.  అసలు కంటి ద్వారా ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది ? దీనిని ఎలానిర్దారిస్తారు ? నోరు , ముక్కు ద్వారా కోరోనా వస్తుందని నిర్ధారించారు అయితే ముక్కు నోటి ద్వారా చేరి రక్త నాళాల లోకి చేఉతుంది అని అంటున్నారు. అది మ్యుకస్  మేమ్బ్రిన్ ద్వారా కంటి లోకి చేరుతుంది. అని వివరించారు.  మ్యుకస్ మేమ్రిన్ ద్వారా వస్తే కోరోనా వస్తుందా ? కంటి ద్వారా కోరోనా వస్తుంది అన్నది ఊహ కాదు అని పరిశోధనల అనంతరం  దీనిని నిర్ధారించారని అన్నారు. దీనికి ఉదాహరణ ఊహాన్ లో ఈవిషయం డాక్టర్లు  నిర్ధారించారని అన్నారు. కళ్ళ జోడు లేకుంటే కరోనా వస్తుందా ?  కోరోనా ప్యాన్దమిక్ సమయం లో కంటికి కళ్ళద్దాలు లేకుంటే కొరో నా వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ కంటి వైద్యులు కాసు ప్రసాద రెడ్డి హెచ్చరించారు. కళ్ళ కు అద్దాలు లేకపోతే కళ్ళు అదే పనిగా నలుపుకున్తారని దాని వల్ల కోరోనా త్వరగా విస్తరిస్తుందని ఆయన హెచ్చరించారు. సెకండ్ వేవ్ ద్వారా వ్యాప్తి చెండుతుండా? అన్న ప్రశ్నకు సమాధాన మిస్తూ మొదటి దశలో వచ్చిన దానికన్నా దీని ప్రభావం తక్కువే అని వివరించారురెండవ దశలో మరణాలు జరగడం తీవ్రంగా భావిస్తున్నామని అది ఎవరికైనా దగ్గరి బందువుల మరణం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని ప్రసాద రెడ్డి అన్నారు.అయితే మనం భయ పడాల్సిన పని లేదని కుటుంబసభ్యులకు దూరంగా ఉండడం  అన్నా బాధాకరమని.అన్నారు. అసలు కంటికి కోరోనా వచ్చినప్పుడు లక్షణాలు ఎలాఉంటాయి ? ఎలా నిర్ధారిస్తారు?కంటికి ఎలాంటి పరీక్షలు చేస్తారు? అసలు కోరోనా  లక్ష నాలు తెలియవు.  కళ్ళు మంట, తల నొప్పి, జ్వరం ఒళ్ళు నొప్పులు సహజంగా ఉంటాయి డయేరియా వస్తుంది.దగ్గు, గొంతు నొప్పి     వంటివి ఉంటాయి. ఊపిరి ఆడక పోవడం. వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తే స్వాస సమస్యలు వాస్తాయి. ఈసమస్యకు  చాలా చికిత్చలు ఉన్నాయి. సదరణ మందులతో పాటు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి బ్లడ్ తిన్నర్స్ ఇస్తున్నారు.రక రకాల వాదనలు ఆశావహ దృక్పదం తో జీవితాన్ని సాగించాలి కీలక సమయాలలో డాక్టర్ల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. స్వాస  6౦  ఉన్నప్పుడు ఆక్సిజన్ ఇస్తే తప్పని సరిగా ఇవ్వాలి బతికించాలి  అదే డాక్టర్ దర్మం అంటారు డాక్తర్ కేపీ. కంటి డాక్తర్ గా మీరు కంటిని దగ్గరగా చూడాలి మీకు కరోనా రాదా ? అసలు ఇక్కడ జరిగిన సంఘటనని చెప్పాలి.వైరస్ వల్ల రక్తం చిక్క బడింది. దేనిని ఇతలిలో నిర్ధారించారు.మార్చి 2౦ అప్పటికే కోరోనా వచ్చింది  12,౦ ౦ ౦ రోగులు, చూసాం.౩, ౦౦ ౦ సర్జరీలు చేసామని చెప్పారు. బై పోలార్ ఐ డిజార్దార్  టెక్నికల్ ద్వారా వైరస్ను నాశనం చేస్తుంది. బ్రీథ్ సేఫ్ - బ్రీథ్ సేవ్  అన్నదే మా నినాదం ఊపిరి పోయడం ఊపిరితోనే వారిని రక్షించడం మా చికిత్చ . కంటి జబ్బులతో పాటు ఇతర జబ్బులు  వచ్చిన వారు ముఖ్యంగా ఊబాకాయం చక్కర వ్యాధితో బాధ పడే వారితోనే మనకు రిస్క్.  చిన్న పిల్లలలో కంటిలో కరోనా వాచ్చే అవకాసం దాదాపు లేదని అంటున్న చంతిపాప మీకంటి పాప కి కోరోనా వచ్చినా ఇతర కంటి జబ్బు వచ్చిన వెంటనే  డాక్టర్స్ ను సత్వరం చూపించాలి.  

వ్యాక్సిన్ కు ముందు, తరువాత, పెయిన్ కిల్లర్స్ వాడవచ్చా?

కరోనా వ్యాక్సిన్ కు  ముందు, తరువాత, పెయిన్ కిల్లర్స్ వాడవచ్చా? అన్నది ఒక సందేహం శరీర తత్వాన్ని బట్టి అత్యవసరమైతే తప్ప పెయిన్ కిల్లర్స్ ను వాడకపోవడం ఉత్తమం అంటున్నారు  డాక్టర్లు. కొన్ని పెయిన్ కిల్లర్స్ వ్యాక్సిన్ పై ప్రభావం చూపుతాయని అంటున్నారు.  మనం తీసుకునే వ్యాక్సిన్ శరీరంలో బూస్టర్ ను పెంచేందుకు ప్రయత్నిస్తుంది. వైరస్ కు వ్యతిరేకంగా వైరస్ ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది . దీనివల్ల సహజంగా జ్వరం , తలనొప్పి, కండారాల నొప్పులు,  తాత్కాలికంగా వస్తాయని అన్నారు. ఈ లక్షణాలకు  ఆర్ధం ఏమిటి అంటే ? మీ ఇమ్యున్ సిస్టం రీవైవ్ అవుతున్నట్లే అని అంటే, వ్యాక్సిన్ పనిచేస్తున్నట్లే అని అంటున్నారు వైద్యులు. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్  కంట్రోల్ ప్రివెన్షన్  డైరెక్టర్  డాక్టర్ రోచ్ ఎల్లె వాటెన్ స్కై ఈ విషయాన్నీ మీడియాకు వివరించారు. పెయిన్ కిల్లర్స్ లక్ష్యం ఇంఫ్లామేషణ్ ను తగ్గించేందుకే అని ఇందులో ఇబు ఫ్రోబిన్, ఎవిల్ , మార్టిన్ వంటి బ్రాండ్లు ఇమ్యునిటీని తగ్గిస్తాయని విశ్లేషించారు. ఇందులో భాగంగా ఎలుకలపై చేసిన పరిశో దనలో వెల్లడి అయ్యిందని రోచ్ వివరించారు. వైరాలజీ జనరల్ లో  ఈ అంశాన్ని ప్రస్తావించారు. పెయిన్ కిల్లర్స్ వాడకం వల్ల యాంటీ బాడీలు ఉత్పత్తి తగ్గుతుందని ఇంఫెక్టింగ్ సెల్ల్స్ వైరస్ ను అదుపు చేయడం కష్టమని పేర్కొన్నారు. డాక్టర్ ను  సంప్రదించిన తరువాతే పెయిన్ కిల్లర్స్ వాడాలని డాక్టర్  రోచ్ సూచించారు. అవసరమైతే acetamin ophen (tylenot) సురక్షితమని సూచించారు. ఈ మందు ఇమ్యూన్ సిస్టం ను నివారించదని అన్నారు. సిడిసి కొన్ని సూచనలను చేసింది. ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ తడి గుడ్డను లేదా చల్లటి ఐస్ ముక్కను గుడ్డలో ఉంచి అక్కడ అప్లై చెయ్యాలని సూచించింది. మీరు వేసుకునే బట్టలు బిగుతుగా ఉండరాదని సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత చేయి ఎర్రగా మారినా చేయి వచ్చిన డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు. 

అంతర్జాతీయ నర్సింగ్ డే

ప్రపంచం మొత్తం ఒక యుద్దాని ఎదుర్కుంటోంది. అదీ కనిపించని శత్రువుతో  ఈయుద్ధం లో హాహాకారాలు అడుకోమ్మంటూ రక్షించమంటూ  వేడుకోళ్ళు  మాప్రాణాన్ని ఎవరు కాపాడుతారు అని చీకట్లో సైనికుల ఎదురు చూపులు అప్పుడే సరిగ్గా  అప్పుడూ అదే పరిస్థితి క్రిమిజన యుద్ధభూమిలో గాయపడ్డ సనికులకి ఆమె అండగా నిలిచింది ప్రాణాలు పోసింది అప్పుడు వాళ్ళు శత్రు దేశమా వారిది ఏమతము అని చూడలేదు తనకు తెలిసిన అభిమతం  అల్ల ఓ క్కటే సైనికులకు శేవ చేయడం  రాక్తం ఆడుతున్న వాళ్లకి కట్టుకట్టి ఆనేప్పినుంది వచ్చే బాధనుండి ఉపసమనం కల్పించడం ఆమెచేసిన పని  అంగ వికలాంగులైన వారికి వారి సమస్యను అర్ధం చేసుకుని డాక్టర్ కన్నా ముందుగా స్పందించి గాయానికి మందులు ఇస్తూనే శారీరకంగా కోలుకునే విధంగా చికిత్చ చేస్తూనే   తిరిగి మనోధైర్యం ఆత్మస్ ధైర్యాన్ని నింపి తో జీవించ గల మన్న మనో ధైర్యాన్ని ఇచ్చిన నిజమైన  సంఘ సంస్కర్త ఆధునిక నర్సింగ్ విధానానికి  కొత్త భాష్యం చెప్పిన లేడీ విత్ ది ల్యాంప్ న్ఘ్తిట్ ఇన్ గైల్ జన్మ దినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా మ పన్నెండున  అంతర్జాతీయ నర్సింగ్ డే సందర్భంగా  ప్రస్తుతం ప్రపంచాన్ని వనికిస్తూ ప్రాణాలు తీసేస్తున్న మహమ్మారి వచ్చి సంవత్చారం  గడిచింది ఇప్పుడు మళ్ళీ కంటికి కనపడని శత్రువు  కోరోనాను జయించడానికి వ్యాధి  తీవ్రత ఎంత ఈక్షనంలో వారిది ఏమతం ఏమతం  గోప్పోళ్ళ లేనోళ్ళ నేను దగ్గరగా ఉన్నాను నాకు కోరోనా వాస్తే ఎం చేయాలి అని ఆలోచించలేదు నేను నుర్స్ను మస్త్రమే నాకు తెలిసింది అల్లా  ఒక్కటే వైద్యం చేయడం రోగి సతిని బట్టి వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుతూ తన వాళ్ళ దగ్గరగా లేకపోయినా అన్ని త్హమే అయ్యి కోలుకునే వరకూ దగ్గరగా ఉంటూ సేవలందిస్తున్న నర్సంమలకు ఆయాలకు, హెల్త్ వర్కర్స్ అందరికి శిరసు వంచి అభినందిస్తోంది తెలుగు వన్ హెల్త్ -- మీసేవకు కాత్తలేము వేల  మీకు మా అభినందనలు తప్ప కోరోనా యుద్ధభూమిలో  సేవలు అందిస్తూ అలుపెరుగని సేవలు చేస్తున్న మీ సేవానిరాతికి యావత్ భారతావని  సెల్యూట్ చేస్తుంది ముకుళిత హస్తాలతో మనస్పూర్తిగా నర్సింగ్ డే సందర్భంగా  నిరుపమాన మై న మీ సేవకు  నీరాజనం అందుకోమంతోంది . నుర్స్ అంటే ఒక హోదా కాదని ఒక కేసులో నర్సింగ్ ఎలా చేయాలన్నదే ముఖ్యమని నైట్ ఇన్ గైల్ గా ఆమె నిశ్చిత అభిప్రాయం. ఒకరి పట్ల మనకున్న మంచిగుణం ఉండాలనేదే నా భావన దానిని నేను ఎప్పుడూ నమ్ముతాను అంటారు ఆమె.పది సార్లు మనం మరణించే దానికన్నా నూతన ప్రపంచం లోకి రావడానికి నేను ఒడ్డున నిలబడడానికి నేను ఇష్ట పడతాను అంటారు ఆమె. ఆసుపత్రిలో మొట్టమొదట కావాల్సింది రోగికి సేవచేయడం హాని చేయడం అంటారు. ఈమా టలనే అక్ష రాలా ఆచరించిన నిజమైన నిస్వార్ధ సంఘ సంస్కర్తగా నిలిచింది. ఒక ఇంచార్జ్ గా మీరు అంచనా వేయడం దానిని అందరూ ఆచరించడం ముఖ్యం అని అంటారు నమ్మిన విశ్వసనీయతను అంతకు మించి ఏమి ఆశించని మీ సేవతత్పరతకు జోహార్ జోహార్ అంటోంది తెలుగు వన్ హెల్త్. అందరు నన్ను నుర్స్ అని పిలవాలని అనిపించుకోడం ముఖ్యం కాదని ప్రతి సారీ మనం సరిగా పనిచేస్తున్నమా లేదా అన్నదే ముఖ్యమని ఒక డాక్టర్- నుర్స్  స్థానం చాలా మహోన్నత మైనదని ఒక పోలిస్ ఒక గుర్రంలా లంఘించ గలిగే లక్షణం అనుక్షణం రోగిని కంటికి రెప్పలా రోగిని సంరక్షించడం కీలకమని ఆమె అభిప్రయా పడ్డారు. అదే స్పూర్తితో నేడు మీరు చేస్తున్న కోరోనా తో పోరాడు తున్న వారిని కోలుకునే విధంగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీకు హాట్స్ ఆఫ్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ --- 

బ్లాక్ ఫంగస్‌తో కళ్ళు పోతాయా ?

కోవిడ్ నుండి  కోలుకున్న దాదాపు 12 మంది రోగులకు బ్లాక్ ఫంగస్ సోకు తోందని కోవిడ్19 పై పోరాడు తున్న వారికి బ్లాక్ ఫంగస్ పెద్ద సవాలుగా మారింది. బ్లాక్ ఫంగస్ సమస్యతో ముంబాయ్ ఆసుపత్రిలో చేరారని చాలా మంది అపోలోలో చేరారని కొందరు సి హెచ్ ఎల్ లో చేరగా ఇంకొందరు చోఇతా రాం ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఇండోర్ జిల్లాలో మ్యుకోర్ మైకోసిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ దీనినే బ్లాక్ ఇన్ఫెక్షన్ అని అంటారు. దీని ప్రభావం,ముక్కు, చెవి, మెడకు చేరి నాశనం చేస్తుందని. గత నెలలో అంటే ఏప్రిల్ లో 15 రోజుల క్రితం అంటే సెకండ్ వేవ్ కోరోనా ఇది కనిపించినట్లు నిపుణులు వివరించారు. ఈ అంశం పై ఎం జి ఎం ఆసుపత్రికి చెందినహెచ్ ఓ డి  ఊపిరి తిత్తుల వ్యాధుల నిపుణుడు డాక్టర్ సలీల్ మాట్లాడుతూ కోవిడ్ 19 కోలుకున్న వారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రజలలో పెరుగుతోందని డయాబెటిస్ తో పాటు స్టేరాయిడ్ తీసుకున్న వారిలో ముఖ్యంగా ఐ సి యు లో దీర్ఘ కలం పాటు చికిత్స తీసుకున్న వారిలో ఆక్సిజన్ తెరఫీ తీసుకున్న వారిలో ఈ సమస్యలు వచ్చినట్లు తెలిపారు. దీనికి కారణం ప్రజలలో వ్యాధి నిరోధాక శక్తి తగ్గడమే అని కోవిడ్19 సమయంలో ఇష్టం వచ్చి నట్లు విచ్చల విడిగా స్తేరాయిడ్స్ తో చికిత్చ చేయడం వల్లే అని బార్ఘవ అభిప్రాయ పడ్డారు. ఇదేసమస్యతో ముంబాయ్ ఆసుపత్రిలో చేరారని. తమకు దగ్గరలో ఉన్న అపోలో, సి హెచ్ .ఎల్  ఆసుపత్రి లో చేరారని వివరించారు. ముంబై అసుపత్రికి చెందిన డాక్టర్ అనిల్ తపారియా న్యురాలజిస్ట్ మాట్లాడుతూ ప్యండమిక్ కు ముందు 4 గురు లేదా 5గురు రోగులకు బ్లాక్ ఫంగస్ చూసామని. దీనికి కారణం ఇమ్యునిటీ లోపమే అని వీరిలో చాలా మంది కిడ్నీ లేదా క్యాన్సర్, డయాబెటిస్ సమస్యతో బాధ పడుతున్న వారేఅని గత నెల పదిహేను రోజులుగా ముంబాయి ఆసుపత్రిలో 3౦ మంది రోగులకు చికిత్స చేసామని. డాక్టర్  తపారియా తెలిపారు. కాగా బ్లాక్ ఫంగస్ ముక్కునుంచి ప్రారంభ మై చెవిలో చేరి, మెడకు సోకుతుందని దీనిని సకాలంలో గుర్తించక పోతే కన్నుపోయే ప్రమాదం ఉందని తపాడియ వివరించారు. కొన్ని సందర్భాలాలో తీవ్రతను బట్టి కన్ను తొలగించాల్సి వస్తుందని తపాడి యా.విశ్లేషించారు. దీనిని ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే దీనికి చికిత్చ అత్యంత సులభమని ఫంగస్ రోగుల మెదడులో చేరితే రక్షించడం అసాధ్యమని తేల్చారు. అపోలో ఆసుపత్రి కి చెందిన డాక్టర్ అరవింద్ కింగర్ మాట్లాడుతూ దీనివల్ల దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా 3౦% నుంచి 8౦% ఉంటుందని తెలిపారు. కోవిడ్19 రోగులను  రక్షించేందుకు స్టెరాయిడ్ ను విచ్చల విడిగా వాడడం వల్లే ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందని నిపుణులు అంటున్నారు. డయాబెటిస్ ఉన్నవారిలో బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఉందని అది నెలల నుంచే సంవత్సరం నుంచి డాక్టర్ ఫింగర్ తెలిపారు. దీనికోసం వైద్య చికిత్చ లో ఫెరిఫెరల్ సెంట్రల్ కేతటర్ సరైన పద్దతిలో హైడ్రేషన్, నార్మల్ సెలైన్, అం పోటరి సిస్  బి ఇన్యుజన్-యాంటి ఫంగల్ థెరపిని  ఆరువరాల పాటు రోసిని రేడియో ఇమేజింగ్  తో రెస్పాన్స్ వ్యాధిని గుర్తించి చికిత్స చేయాలి.

మన ఆహారంపైనే రక్త ప్రసారం ఆధార పడి ఉంటుంది

మీ శరీరంలో రక్త ప్రసారం అందాలంటే రక్త నాళాలు సరిగ్గా పని చేయాలంటే  మీ గుండెకు మెదడుకు , శరీర అవయవాలకు రక్త ప్రసారం సరిగ్గా జరగా లంటే 13 రకాల ఆహరం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు తీసుకునే ఆహారంపైనే రక్త ప్రసారం ఆధార పడి ఉంటుందని వివరించారు. మీ రక్త ప్రసారాన్ని పెంచే ఆరోగ్య కరమైన అలవాట్లు ఉండాలని అంటున్నారు. రక్త ప్రసారం పెరగాలంటే... రక్త ప్రసారం ద్వారా వచ్చే ద్రవం మనకు ఆక్షిజన్ ను ఇస్తుంది. ఇతర పౌష్టిక ఆహారాన్ని  మీ గుండెకు, మీ ఊపిరి తిత్తులకు శరీరం లోని ఇతర అవయవాలకు ఇస్తుందన్న విషయం మీకు తెలుసా?రక్త ప్రసారం బాగా జరగాలంటేపౌష్టిక ఆహారం న్యూట్రియాంట్స్ సరిగా అందడం అవసరం. ఏ ఆహారమై తే మీరు తీసుకుంటారో అది  రక్త సరఫరా పై ప్రభావం చూపుతుంది. మీ శరీరంలో రక్త ప్రసరణ పెరగాలంటే మీరు తినాలి. అందుకోసం మీరు  మీ ఆరోగ్యపు అలవాట్లు చేసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం శరీరపు బరువు తో పాటు ఆరోగ్యంగా ఉండడం అవసరం. మీరు ఒక వేళ పొగ తాగడం అలవాటు ఉంటె మానేయడం మంచిది. ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారపు అలవాట్లు చేసుకోడం వల్ల శరీరంలో రక్త నాళాలలో రక్త ప్రసారం ఆగకుండా  జరుగుతుంది. మీరు కొట్టుకు వెళ్లి నప్పుడు మీరు తీసుకునే ఆహారం మీ గుండె రక్త నాళాలు సంతోషాన్ని ఇచ్చేవి కొనుగోలు చేయాలి. కారపు పొడి/లేదా ఆరంజ్ రెడ్ స్పైస్... రెడ్ పెప్పర్ లేదా ఆరంజ్ రెడ్ స్పైస్ శరీరంలో రక్త ప్రసారాన్ని పెంచుతుంది. క్యాప్ సైసిన్ రెడ్ పెప్పర్ మీ కండరాలను రక్త నాళా లను రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల శరీరంలో సులభంగా రక్త ప్రసరణ జరిగి రక్తం పై ఒత్తిడిని తగ్గిస్తుంది. బీట్రూట్... బీట్రూట్ లో నైట్రేట్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల అది నైట్రేట్ ఆక్సైడ్ రక్త నాళాలు తెరుచుకుంటాయి. దీనివల్ల రక్త ప్రవాహం మరింత పెరుగు తుంది. అని ఒక పరిశోదనలో వెల్లడి అయ్యింది. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల సిస్టోటిక్ బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుందని శాస్త్ర వేత్తలు కనుగొన్నారు. మొట్ట మొదటగా వచ్చే బీపి రీడింగ్ తరువాత వచ్చే బీపి రీడింగ్ చూసుకోవచ్చని తేల్చారు. బెర్రీస్... మీ రక్త ప్రసారాన్ని పెంచుకోడం తెలిస్తే ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ నేపద్యంలో బెర్రీస్  యంతో సియానిన్ అది యాంటి  ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇందులో రెడ్ అండ్ పర్పుల్ హ్యొస్ అంతో సియానిన్ అర్టిరీ వాల్స్ ను రక్త నాళాలు  పూర్తిగా మృదువుగా పని చేస్తాయి. ముఖ్యంగా అత్యంత ప్రమాద కరమైన లో బీపి నివారించేందుకు నైట్రిక్ యాసిడ్ ను విడుదల చేస్తుంది.  ఫ్యాటీఫిష్... గుండెకి ఆరోగ్యాని ఇచ్చేది చేప అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఫ్యాటీ ఫిష్ ఎందుకు?ఇందులో సాల్మన్,హెర్రింగ్, మాకర్ట్, ట్రవుట్, హాలిబట్, లలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. రక్త ప్రసారాన్ని పెంచే ఆహారంలో చేప ఒకటి. ఒక్క విషయం చెప్పాలంటే మీ గుండె ఆర్టరీ లను రక్తం గడ్డ కట్టకుండా  ఆపుతుంది. దానిమ్మ గింజలు... దానిమ్మ పండులో ఉండే  దానిమ్మ గింజలు, టార్ట్ దానిమ్మ గింజలలో నైట్రేట్  చాలా విరివిగా లభిస్తాయి. యాంటి ఆక్సిడెంట్ గా పని చేస్తాయి. దానిమ్మ గింజలు  తీసుకోడం వల్ల ఆర్టరీ లు పూర్తిగా తెరుచుకుంటాయి దీని వల్ల రక్త ప్రసారం మరింత సులభంగా జరుగుతుంది.రక్త ప్రసారం మెదడుకు మరింత సులువుగా  చేరుతుంది. అలాగే గుండె ధమనులు, నరాలు ఇతర అవయవాలకు, చర్మం లోకి టి ష్యూలకు చేరుతుంది. ముఖ్యంగా అథ్లెట్లు దానిమ్మ గింజలు తినడం వల్ల అధిక రక్త  ప్రసారం తోపాటు శక్తి నిచ్చి, మరింత ఎక్కువసేపు పని చేయ గలదు.  వెల్లుల్లి... వెల్లుల్లి భారతీయ ఆహార వ్యవహారాలలో తర తరాలుగా ఇమిడి పోయింది. వెల్లుల్లి లో అత్యంత విలువైన అల్లిసిన్ లభిస్తుంది. వెల్లుల్లి వాడకం వల్ల రక్త నాళాలు కొంత ఉపశమనం పొందు తాయి. అందుకే చాలా మంది ఉదయం లేవగానే వెల్లుల్లి రెబ్బల్ని  తినడం వల్ల రక్త ప్రసారం పెరిగిందని  అంటూ ఉంటారు. దీనివల్ల గుండె నుండి రక్త ప్రసారం మరింత సులువుగా ప్రవహిస్తుంది. ఇది గుండె పని తీరుపై భారం పడకుండా గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది.అందుకే గుండెపై ఒత్తిడి పడినప్పుడుగుండె నుంచి రక్తం పంప్ చేయడం కష్టం.  వాల్ నట్స్... నట్స్ తినడం వల్ల అందునా ప్రత్యేకంగా వాల్ నట్స్ మీ గుండెకు రక్త నాళాల పై ఎంతో ప్రయోజనం ఉందని అంటున్నారు నిపుణులు. రక్త ప్రసారం చాలా మృదువుగా నెమ్మదిగా ప్రసరించడానికి సహకా రిస్తుంది. వాల్ నట్స్ ను ఎనిమిది వారాల పాటు తింటారో వారిపై జరిపిన పరిశోదన రక్త నాళాలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు గమనించారు. దీనివల్ల రక్త పోటు ను తగ్గించిందని  వారి రాక్త నాళాలు చాలా ఫ్లెక్స్ బుల్ గా పని చేసాయి. ద్రాక్ష...  అందరికీ ఇష్టమైన పండ్లలో ద్రాక్ష ఒకటి పర్పుల్ రంగు లో ఉండే ద్రాక్ష యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. రక్త నాళాలలోని గోడలు చాలా ప్రశాంతంగా సేద తీరుతాయి రక్త నాళాలు మరింత సమర్ధవంతంగా  బాగా పనిచేయ డానికి వీలు కలుగుతుంది ద్రాక్షలో ఉండే రసాయనాల్ వల్ల ఇంఫ్లామేషన్  లేదా రక్త హీనతను తగ్గిస్తుంది. దీనివల్ల రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యల నుండి బయట పడవచ్చు. ద్రాక్ష తీయటి విందును అందిస్తుంది. రక్త ప్రసరణ కు సంబందించిన సమస్యలను సహకరిస్తుంది. పసుపు... పసుపు హిందీలో హల్దీ భాష ఏదైనా దని ఉప యోగం ఒక్కటే ఇది ఆరోగ్యాన్ని ఇచ్చే మూలిక అన్న విషయం దీని ఉపయోగాలు తెలుసుకుందాం. భారతీయులు నిత్యజీవితం లో శుభ కార్యాలలో ఆయుర్వేదం లో కీలక మైన యంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుందని నిపుణులు తేల్చారు. భారతీయ వంటకాలలో పసుపు  లేని వంట లేదంటే ఆశ్చర్యం కలిగించక మానదు.పసుపులో కుర్ కుమిన్  పదార్ధం నుంచి పసుపు నుంది లభిస్తుంది. పసుపు ద్వారా నైట్రిక్ ఆక్సైడ్  లెవెల్స్ ను పెంచుతుంది. రక్త నాళా లను వ్యాకొచం జరిగి రక్తం గుండెకు, మెదడుకు, శరీరంలోని అవయవాలకు  టిష్యు లకు చేరుతుంది. బచ్చలి కూర... మీకు హై బీపి ఎక్కువగా ఉంటె బచ్చలి కూర తీసుకోండిఇందులో నైట్రేట్స్  అధికంగా ఉంటాయి. మీశారేరం నైట్రిక్ ఆక్సైడ్ గా మారుస్తుంది.దీని వల్ల రక్త నాళాలు పోర్తిగా తెరుచుకుంటాయి. బచ్చలికూర ను తినడం వల్ల ఆర్ట్రీలు చాలా మృదువుగా ఉండి. బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తాయి.     నారింజ పండు - సిట్రస్ ఫ్రూట్... ప్రజలు నారింజ పండును ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. అయితే మీ జీవితంలో ప్రతిరోజూ నారింజ పండును తీసుకోడం వల్ల ఇంఫ్లామేషన్  తగ్గిస్తుంది. రక్త ప్రసారం సజావుగా జరగ డానికి తోడ్పడుతుంది. రక్త నాలాలలో వచ్చే క్లోట్ ను నివారిస్తుంది. ఒక పరిశోదన ప్రకారం ఎవరైతే ఎక్కువగా ఆరంజ్ జ్యూస్ ప్రతిరోజూ తాగుతారో వారిలో రక్త పోటు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. చాక్లెట్... చాక్లెట్ అంటే అందరికీ ఇష్టమే అయితే మీరు అదృష్ట వంతులే. చాక్లెట్ లో ఉండే వివిధ రకాల పదార్ధాలురక్త నాళాల పనితీరును మెరుగు పరుస్తుంది. రక్త ప్రసారాన్ని సులభంగా సాగేలా చేస్తుంది. రక్త నాళాలను డ్రైలైట్  చేయడమే కాదు రక్త పోటును తగ్గిస్తుంది. రక్త పోతూ తక్కువ ఉన్నవాళ్లు డార్క్ చాక్లెట్లు తిన వచ్చు. మరీ ఎక్కువ తిన్నారంటే ఫ్యాట్ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.  అల్లం... చాలా మందికి అల్లం గురించి దానిప్రభావం గురించి పోర్తిగా తెలుసు. ముఖ్యంగా ఆహారం అరుగుదలకు అల్లం బాగా పని చేస్తుంది. కాస్త జలుబు, ఏమాత్రం నిసత్తువ నీరసం,బడలిక అల్లం తో చేసిన టీ తాగితే అకిక్ వేరని అంటారు టీ ప్రేమికులు. అల్లం రక్త నాళాలు తెరుచుకునేలా చేసి రక్తం ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లం ఆశియాలో ముఖ్యంగా భారత్ లోని వంటింట్లో ప్రాధాన్ మూలిక. అల్లంటీ తీసుకుంటే వైరస్లు కాదు కాదు శరీరంలో ఉండే ఖప్పం పోతున్దన్న్ది నిజం.మీ స్వాస్కోశంలో ఉండే ఖపాన్ని అల్లం తీసేస్తుంది.

గర్భ దారణ డయాబెటిస్...

స్త్రీలు గర్భధారణ చేసినప్పుడు కొందరికి బ్లడ్ షుగర్ చక్కెర వ్యాధి వస్తుంది. దీనిని నివారించడం అనివార్యమని అంటున్నారు నిపుణులు.  అయితే ఈసమస్యను ఇటీవల జరిగిన పరిశోధనలో ఇన్సూలిన్ మేటాఫామిన్ ను స్త్రీలకు వాడినప్పుడు పోస్ట్ ప్ల్ప్లాన్దియాల్ బ్లడ్ షుగర్ ను ఆహారంతో నియంత్రించ వచ్చు. గర్భునీలకు మేతాఫామిన్ ఇవ్వడం వల్ల ఒళ్ళు అంటే ఊబాకాయం తగ్గింది. హైపో గ్లై సీమియా  ప్రమాదం తక్కువే అని  నిర్ధారించారు.ఐసోలేటేడ్ చికిత్సవల్ల  ఫెయిల్యుర్ రేట్ తక్కువే అని నిర్దారించారు. ఈ పరిశోధన ద్వారా వచ్చిన ఫలితాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ ఓబ్బెటిట్రిక్స్  అండ్ గైనకాలజీ లో ప్రచురించారు. ఎవరైతే స్త్రీలు గర్భధారణ సమయంలో డయాబెటిస్ లక్షణా లను ఉన్న వారికీ సరైన ఆహారం తో చికిత్స చేయకుంటే సహజంగా ఇన్సూలిన్ తీసుకోవాలని డాక్టర్ సూచిస్తారు. ఇటీవలి కాలంలో చాలా రకాల పరిశోధనల పై ఫలితాలను ప్రచురించారు. అందులో మెటా ఫామిన్ ఇన్సూలిన్ తో సరి సామాన మైనఒబెస్తే ట్రికల్ పెరి నేటాల్ ఫలితాలు వెల్లడి అయ్యాయి . ఈ మందును వినియోగించేందుకు అన్ని రకాల క్లినికల్ గైడ్ లైన్స్ హెటిరో జీనియల్ గా పేర్కొన్నారు. స్పైన్ దేశానికి చెందిన వి బి ఐఎం లో ని మాలాగా యూనివర్సిటీలోన్యుట్రిషియన్ ఆసుపత్రి ఎండోక్రనాలజీ విభాగానికి చెందిన గాబ్రయాల్ ఒలివెరపుష్టార్ శిష్య బృందంమెట్ ఫార్మిన్ ఇన్సూలిన్ కన్నా గ్లైసిమియా ను నియంత్రిస్తుందని ఒబెస్టే రికాల్ పెరినేటల్ ఫలితాలు వచ్చినట్లు గుర్తించారు. గర్భిణిగాఉన్నప్పుడు వచ్చే డయాబెటిస్ ఉన్న స్త్రీలలో పూర్తి రక్షణా త్మకమైన విధానం ఆహారంలో మార్పులు జీవన శైలితో నియంత్రించగాలిగా మని వివరించారు.ఈ పరిశోదన యొక్క ముఖ్య ఉద్దేశం మెటా ఫామిన్ గ్లైసిమిక్ ను ఎలా నియంత్రిస్తుందో అన్న అంశంపై మాత్రమే పరిశోదన చేసినట్లు  తెలుస్తోంది. పరిశోధకులు మేదిజెన్ ఒక మల్టి సెంటర్-ఓపెన్ లేబుల్ లో రెండు పద్దతులలో ర్యాండమైజ్ గా క్లినికల్ ట్రైల్స్ ను స్పెయిన్ లోని మల్లాలో రెండు ఆసుపత్రులలో నిర్వహించారు. ఈ ట్రైల్స్ కు 18 -నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న మహిళలు దాదాపు 2౦౦ మంది హాజరు అయ్యారు. జి డి ఎం తో ఎవరికైతే ఫార్మా కాలజీ చికిత్స అవసరమో వీరిని మెటాఫామిన్ తీసుకునేందుకు  ర్యాండమైజ్ చేసి  లేదా ఇన్సూలిన్ ను గర్భం సమయంలో రెండవ మూడవ దశలలో ఈ ప్రయోగం చేసినట్లు చెప్పారు. దీనిద్వారా గ్లైసిమిక్ నియంత్రణ                                                       హైపో గ్లైసీమియా వల్ల వచ్చే వివిదరకాల సమస్యలు ఫలితాలు.                                                       హైపర్ టేన్క్షన్ డిజార్డర్స్ లేబర్ ప్రి మెట్యురిటీ.                                                       మాక్రో సోమియా ,నియో నేటల్ కేర్.                                                       శ్వాస కొస సంబంధిత వ్యాధులు, హైపో గ్లైసీమియా ,జాండీస్,ఒత్తిడి ఇతర ఇన్ఫెక్షన్ లకు  చికిత్స చేయ వచ్చని నిపుణులు తేల్చారు.  

బ్రాంకైటిస్ ఆస్తమా...

ఊపిరి తిత్తుల్లో కి గాలిని గాలిని తీసుకు వెళ్ళే నాళా లు బ్రాంచి అదే బ్రాంచి కి ఇన్ఫెక్షన్ వస్తే దానిని బ్రాంకైటిస్అంటారు. ఈ ఇన్ఫెక్షన్ ఒక రక మైన  బ్యాక్టీరియా లేక వైరస్ వల్ల వస్తుంది. కొద్ది రోజులు జలుబు తరువాత ఆకస్మాతుగ్గా రావచ్చు ఇదే మెల్లిగా అక్యూట్ బ్రాంకైటిస్ గా  సంవత్సరాల తరబడి మాటి మాటికీ వస్తు ఉండవచ్చు. దీర్ఘ కాలంగా రావడం వల్ల శ్వాస నాళాలు, శ్వాస కోశాలు క్రమంగా చెడిపోతాయి. బ్రాంకైటిస్ కొందరు మనుషులకు తేలికగా సోకుతుంది. కొందరికి అసలు రాదు కారణం తెలియదు. బ్రాంకైటిస్ స్త్రీల కంటే పురుషులకు ఎక్కువగా వస్తుంది. 1౦ మంది పురుషులకు ఒక స్త్రీ కి చొప్పున బ్రాంకైటిస్ రావడానికి పొగ తాగని వాళ్ళ కంటే పొగ తాగే వాళ్ళకు5౦ రెట్లు అవకాశాలు ఉన్నాయి. బ్రాంకైటిస్ లో రెండు రకాలు ఉన్నాయి. అక్యుట్ బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్ అక్యూట్ బ్రాంకైటిస్--లక్షణాలు..      విడవ కుండ దగ్గు.       పిల్లి కూతలు       కఫం లో చీము వుండి  ఆకుపచ్చ లేక పసుపు పచ్చ  తెమడ పడుతుంది.         ఆయాసం , ఆకలి లేక పోవడం , తల నొప్పి జ్వరం    ఎంత కాలం ఉంటుంది ?... వారం నుంచి మూడు వారాల దాకా వుంటుంది. ఇతరత్రా ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు దానికి అదే తగ్గి పోతుంది. బ్రాంకైటిస్ కారణాలు...  శ్వాస నాళాల లోకి ప్రవేశించిన రక రకాల సూక్ష్మ క్రిములు వైరస్ లు బ్యాక్టీరియా ఊపిరి తిత్తులోకి చేరుకుని, ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. శ్వాస నాళాల లోని పొరలు ఉబ్బి శ్వాసమార్గాన్ని  ఇరుకు చేస్తాయి. దానితో బయటికి పోవాల్సిన తేమడకు ఆటంకం కలుగు తుంది. ఆ తెమడను బయటికి పంపడానికి ఒకటే దగ్గి దగ్గి ఆయాస పడిపోతారు. కాంప్లికేషన్స్.. బ్రాంకైటిస్ తీవ్రంగా ఉంటె సీరియస్ అయితే మరీ చిన్న పిల్లలకు మరీ పెద్ద వయస్సు వాళ్ళకు న్యుమోనియాలోకి దింపే ప్రమాదం ఉంది. ఇంట్లో వైద్యం... వెచ్చటి వాతావరణాన్ని  కల్పించుకుని రాత్రి పగలుఇంట్లోనే రెండు మూడు రోజుల పాటు రెస్టు తీసుకోడం మంచిది. వేడి వేడి పానీయాలు పుష్కలంగా తాగాలి. డాక్టర్ ను ఎప్పుడు కలవాలి... శ్వాస పీల్చుకోడం మరీ ఇబ్బందిగా ఉండి దగ్గు తున్నప్పుడు చాతిలో నెప్పిగా ఉన్నట్టు గా వుంటే రోగి మరీ వృద్ధుడు లేదా మరీ చిన్న వాడు అయి వుంటే. డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళాలి. డాక్టరెం  చేస్తాడు... శారీరక శ్రమ లేకుండా ముందు విశ్రాంతి తీసుకోమంటారు. దాని వల్ల ఇన్ఫెక్షన్ ఊపిరి తిత్తుల్లోకి జొరబడ కుండానూ తద్వారా న్యుమోనియా లోకి డింప కుండా వుంటుంది. న్యుమోనియా ప్రమాదం ఉన్నదనుకుంటే యాంటీ బాయిటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు.దగ్గు తెరలు తెరలు గా వస్తుంటే దగ్గుమందు రాసిస్తారు. నివారణకు ఏమి చెయ్యాలి... పొగ తాగడం మానెయ్యాలి. చిన్న పిల్లలు వృద్ధులు చల్లగా ఉండే పడక గదిలో పడుకోకూడదు. జలుబు చేసిన వాళ్ళకు, చస్ట్ ఇన్ఫెక్షన్ వున్న వాళ్ళకు దూరంగా వుండాలి. అక్యుట్ బ్రాంకైటిస్ మూలంగా తర్వాత ఏర్పడే పరిణామాలంటూ ఏమి ఉండవనే చెప్పాలి.

ప్రపంచ ఆస్తమా దినోత్సవం...

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆస్తమాపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 5న ప్రపంచ వ్యాప్తంగా  కార్యక్రమం చెపట్టింది. ఆస్తమా తీవ్రత దాని ప్రభావం వల్ల వచ్చే పరిణామాలు అత్యంత ప్రమాద కరమైన అంశం గా డబ్ల్యు హెచ్ ఓ గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం339 మిలియన్ల ప్రజలలో ఆస్తమా ఉందని. ఆస్తమా వల్ల కేవలం 4,17,918 మంది  మరణించడం దురదృష్టకరమని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. అయితే ఆస్తమాను పూర్తిగా నయం చేయలేమని.ఆస్తమా బారిన పడకుండా కొంత మేర నియంత్రించ వచ్చని ఆస్తమా పై ఉన్న ఎపిసోడ్స్  చెప్పవచ్చు.ఇందులో కొన్నిఎక్షెర్బాటిఒన్స్ ఉన్నాయి.ఈ సంవత్సరం ఆస్తమాకు వివిధ రకాల అపోహలు ఉన్నాయి.  దీనిని విస్త్రుత స్థాయిలో ప్రచారం చేయాల్సి ఉందని డబ్ల్యు హెచ్ ఓ అభిప్రాయ పడింది. ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఆస్తమాను మేనేజ్ చేయడం అక్కడి చుట్టుపక్కల స్థితి ని బట్టి ఆదార పడి ఉంటుంది. అస్తమా లేదా ఉబ్బసం చిన్నప్పటి నుంచే వచ్చే అవకాశం ఉంది.అది వయసుతో పాటే పెరిగే అవకాశం ఉందని మధ్య వయస్సు లో ఉన్నవారికి వృద్ధులకి వచ్చే  అవకాశం ఉందని పేర్కొంది. ఆస్తమా ఇన్ఫెక్షన్, బ్రోన్ కైల్ ఆస్తమా గా పేర్కొన్నారు. ఆస్తమా తో బాధ పడేవారు వ్యాయామం చేయకూడదు. ఆస్తమా తో బాధపడే వారికీ ఇచ్చే చికిత్చ లో ఎక్కువ మోతాదులో స్టేరాయిడ్స్ ఇవ్వరాదు. అయినా డాక్టర్ పర్వ వేక్షణ లో వాడాలి ఈ వ ఇష్యాన్ని ఆస్తమా రోగులు గుర్తించుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రులలో టిబికి ఇచ్చే సంవత్చరం కోర్స్ ను తప్పకుండా వాడాలి ఆస్తమా చిన్న పిల్లలో ఏ వయస్సులో అయినా రావచ్చు, ఆస్తమా ఇన్ఫెక్షన్ గా కాక శ్వాస కొస వైరల్ గా  చెప్పవచ్చు. సహజంగా జలుబు, ఫ్లూ, వల్ల ఆస్తమా వస్తుంది. చిన్న పిల్లలో ఆస్తమాకు కారణం ఎలర్జీ గా గుర్తించారు. ఎలర్జీ పెద్దలలోను వస్తుంది ఆస్తమా పై ఉన్న వివిధ రకాల అపోహలు మూడ నమ్మకాలు దురభిప్రాయం,అవగాహన రాహిత్యం పై సమావేశం కావాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆస్తమా దినోత్స్చవం సందర్భంగా ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయాదేశాలలో వివిధ కార్యక్రమాలు అమలు చేయాలని' డబ్ల్యు హెచ్ ఓ ఆదేశాలు జారీ చేసింది. 

కోవిడ్ డయాబెటిస్ వస్తే ఇక మరణమే..

కోవిడ్19 ఎవరికీ ఉన్నట్లు తెలియదు.ఒక వేళ కోవిడ్ డయాబెటిస్ ఎక్కువగా ఉంటె మాత్రం ప్రమాదమేఅంటున్నారు పరిశోదకులు. ఒక నూతన పరిశోదన లో ఒక రోగికి కోవిడ్19 డయాబెటిస్ ఉంటె ప్రమాదం అని వెల్లడించింది. డయాబెటిస్ మామూలుగా ఉండి కోవిడ్ ఉంటె మాత్రం ఆరోగులు చని పోవడం ఖాయం అని. కోవిడ్ తో చని పోతున్న వారి సంఖ్య పెరగడానికి కారణం  డయాబెటిస్ అని చెప్పక తప్పదని నిపుణులు విశ్లేషించారు.డయాబెటీస్ ఎక్కువగా ఉంటె మాత్రం ఇది కాక ఇతరఏ కారణాలైనా ఉండచ్చని తేల్చారు అయితే అటు డయాబెటిస్ కోవిడ్ 19 తో యుద్ధం చేయడం కష్టమని లిబినేచ్ సెంటర్ ఫర్ డయాబెటీస్ పరిశోదన హేన్రిచ్ పైన్ యూనివర్సిటీ జర్మనీ కి చెందిన  పరిసశోదకుడు నాయకత్వం వహించిన సాబ్రినా ఎస్ హెచ్ ఎల్ సింగర్  డస్టిల్ డార్ట్. పురుషులు లేదా వృద్ధులు ఇతర దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు ఉండి ఇన్సూలిన్ తో చికిత్చ తీసుకుంటే లేదా మెటా ఫామిన్ వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని డయాబెటాలజియా జర్నల్  లో ప్రచురించింది. డయాబెటిస్ చికిత్చకు ఇన్సూలిన్ వాడడం అంటే డయాబెటిస్ తీవ్రంగా ఉందని అర్ధం.అని ఎస్ చేల్ఎసిన్గేర్ గ్రూప్ పేర్కొంది. ఎవరతే ఇన్సూలిన్ చికిత్చ ద్వారా డయా బెటిస్ను నివారిస్తున్నారో కోవిడ్19 తో 75 % మంది మరణిస్తున్నారని. ఇన్సూలిన్ వాడని వారు మెటా ఫామిన్ తో  నివారించే ప్రయత్నం చేస్తున్నారో కోవిడ్19 తో 5౦% కన్నా తక్కువ మరణాలు ఉన్నాయని, మెటా ఫామిన్ వాడని వారని పరిశీలించారు. కోవిడ్19 డయాబెటిస్ తో ఉన్న పురుషులు28%, కోవిడ్19 డయాబెటిస్ ఉన్న స్త్రీలు 65 సం వయస్సు ఉన్న వారు. 3 రెట్లు చని పోతున్నారని. 5 సం డయాబెటిస్ ఉందా కోవిడ్ ఉన్నవారు 43% మరణించే అవకాసం ఉందని నిపుణులు తేల్చారు. చక్కర వ్యాధిని తక్కువ నియంత్రించు కునే వారిని ఆసుపత్రిలో చేర్చగా మరణాలు ఉన్నాయని యు ఎస్ కు చెందిన ఇద్దరు వైద్యనిపుణులు పెద్దగా ఆశ్చర్య పోలేదు. ఏమైనా డయాబెటిస్ తీసుకు పోతోంది. ఆరోగ్యకరమైన జీవన శైలి ప్రాధాన్యత ను ఇవ్వడం.శరీర వ్యాయామం, ఆహార నియమాలు పాటించడంఅవసరమని నిపుణులు  సూచించారు. న్యూయార్క్ కు చెందిన లినోక్స్  హిల్ ఆసుపత్రికి చెందిన ఎందోక్రనాలజిస్ట్  డాక్టర్ మనీషా సూద్ మాట్లాడుతూ మెటా ఫామిన్ కొంత మేర రక్షణ కవచమని పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.గ్లెన్ ఆసుపత్రికి చెందిన బర్బాస్ ఫ్యామిలీ మెడిసిన్ ఈ పరిసోదనలు కనుగొన్నారు. కోవిడ్ కన్నా డయాబెటిస్ తో జీవించడం సులభమని ఆమె నమ్మకం.ఈ రోగులు ప్రమాదానికి కనుగొనేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని అన్నారు. ఈ రోగులు అంతకు మోనో క్లోనల్ కాంబినేషన్ తో కూడిన యాంటి బాయిటిక్స్ తీసుకోవాలని ఆమె సూచించారు.ఇందుకోసం మరిన్ని ఫలితాలు రాబట్టాల్సి ఉందని ఆమె అన్నారు.                                                  

శరీరానికి కొవ్వు పదార్ధాలు ఇచ్చే నూనెలు తప్పని సరి

జనాభాలో7౦ % మంది ఒమేగా 3  ఫ్యాటీ ఎమినో యాసిడ్ లోపంతో బాధ పడుతూ ఉంటారు. రీఫైండ్ చేసిన నూనెల వల్ల కొలస్ట్రాల్ ఎక్కువగా పెరిగి పోతుంది. దీనివల్ల గుండెజబ్బులు, హార్మోన్ లోపాల తో ఊబాకాయం అందరిలో వస్తుంది. మానవ శరీరానికి ఆహారంలో కొవ్వు పదార్ధాలు అవసరం. ఒమేగా3 ఒమేగా6 వంటివి ఆహారం ద్వారా లభిస్తుంది. శరీరం లో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయా లంటే ఒమేగా కొవ్వు పదార్ధాలు అవసరం. అని అంటున్నారు నిపుణులు శరీరంలో ఉన్న హార్మోన్ విధానం. ఫ్యాటీ యాసిడ్స్ తో పోరాడుతుంది.ఫ్యాటీ యాసిడ్స్ వల్ల లివర్, కిడ్నీపని తీరు తగ్గుతుంది.అసహజమైన సైజులో ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ ప్రభావం వల్ల పెరుగుదల తగ్గిపోతుంది.ఇమ్యూన్ పని తీరులో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆ అవయవాలు ఒత్తిడికి గురి కావడం మానసిక అనారోగ్య సమస్యలు వస్థాయి.నూనెలు కొవ్వు పదార్ధాలు అవసరమైన మేరకు శరీరానికి అందించాలి. కొవ్వు పదార్ధాలు ఆరోగ్య లాభాలు ఉన్నాయి.అతిరో క్లిరోసిస్ నిరోధిస్తుంది. ముఖ్యంగా గుండేసమస్యలు, గుండెపోటు వంటి సమస్యల నివారణకు కొవ్వు పదార్ధాలు ఇచ్చే నూనెలు అవసరం. స్త్రీలలో అల్సరేటివ్ కోలై టిస్, రుతు శ్రావం లో వచ్చే నొప్పి కీళ్ళ నొప్పులు, ఫ్యాటీ3 యాసిడ్ లెవెల్స్ సరిగా ఉంటె క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అందుకోసం ఒమేగా3 అందించే ఆహారాన్ని తీసుకోవాలి. అందులో ఫ్యాటీ యాసిడ్స్ సరైన మోతాదులో సమాన నిష్పత్తిలో ఉండాలి.వాటిని సక్రమంగా  వినియోగించాలి ఒమేగా6 ఎక్కువగా తీసుకుంటే ఒమేగా6 ఒమేగా3 యాసిడ్ లు 2:1 గా ఉండాలి. శరీరంలో కొవ్వు నిచ్చే నూనెలు సమానంగా లేక పోవడానికి కారణం కేవలం రిఫైండ్ ఆయిల్సేకాదు , అది కేవలం ఫ్రైడ్ రైస్ ప్రోసెస్డ్ ఫుడ్ ఆహారం వల్లే అని నిపుణులు పేర్కొన్నారు. ఆధునిక సమాజంలో ఆధునిక ఆహారంలో సర్వ సాధారణమై పోయింది. నేడు చాలా మంది ఆధునిక ఆహారంలోలోనే తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.   అందులో ఒమేగా3 కోవ్వు పదార్ధాలు ఒమేగా6 లో ఒమేగా౩లొ సరిగా ఉంటె దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ప్రమాదం పొంచిఉందని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా గుండేసమస్యలు, డయాబెటీస్ ఊబకాయం ,హార్మోన్ లోపాల సమస్యలు ఒత్తిడి వంటి సమస్యలు సమర్ధంగా ఎదుర్కొంటాయి. అందుకే తక్కువ కొవ్వు పదార్ధాలు ఉండే ఆహారం తీసుకోడం తప్పనిసరిగా తీసుకోవాలి. ఖనిజ లవణాలు ఉన్నఆహారంలో ఒమేగా3 ఒమేగా6 సహజంగా ఉంటాయి. మానవాళికి ఈ నూనెల గురించిన అవగాహనలేదు ఈ అంశం పై మూల్యాంకనం చేయాలని అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఒమేగా6 ఒమేగా3 బయోలాజికల్ గా చాలా శక్తి వంతం గా ఉండడమే కాదు మానవ శరీరాన్ని మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది. కొవ్వునిచ్చే నూనెలు సమ పాళ్ళలో శరీరానికి అందించాలి. ఒమేగా6 ఎక్కువగా తీసుకుంటే కణాలు విష తుల్యం అవుతాయి. దీనివల్ల వరుస క్రమంలో కొన్ని ప్రతి చర్యలు ఉంటాయి. ఒమేగా3 ఒమేగా6 వంటి ఫ్యాటీ యాసిడ్ లు ఇకో సనాయిడ్స్ ను శరీరంలో ఉత్పతి చేస్తాయి.ఇవి ఆధునీకరించిన ఫ్యాటీ యాసిడ్స్ కణాలలో చేరతాయి. అది శరీరం పని తీరు పై కీలక పాత్ర పోషిస్తుంది. అది శరీరానికి సంకేతాలు పంపడం ,ఇమ్మ్యునిటీ, ఇంఫ్లామేషన్, ఫ్యాటీ యాసిడ్స్ ఒక దానికొకటి పోటీ పడతాయి. ఒమేగా6 ఎక్కువగా ఉంటె ఒమేగా3 శాతం తక్కువగా ఉండాలిఒక వేళ ఒమేగా3 తక్కువగా ఉంటె ఒమేగా6 తగ్గితే ఒమేగా6 మరింత ఎక్కువగా  ఎక్కువశాతం కావాలి ఒమేగా3 తగ్గితే వ్యాధిని ఆహ్వానిన్చినట్లే అని నిపుణులు విశ్లేషించారు. అందుకే అది తక్కువైనా ఏది ఎక్కువైనా ముప్పే నని నిపుణులు సూచించారు. మీ శరీరానికి చెడు కొవ్వు పదార్ధాలు అంటే బాగా సాచురేట్ చేసి రిఫైండ్ ఆయిల్స్ అని చెప్పవచ్చు.  అసలు సేచురేటేడ్ఆయిల్స్ అంటే... జంతు శరీరం నుంచి వచ్చే నూనెలు గుడ్లు కూడా ఉంటాయి అవి అనారోగ్యానికి దోహదం చేస్తాయి. బయట మనం తీసుకునే రుచికరమైన బిరియానిలో వేసే ఆయిల్స్ జంతు కళేబరాల నుంచే అన్న కధనాలు మనం చూసాం. రీఫైండ్ ఆయిల్స్ లోనే ఎక్కువ కొవ్వు పదార్ధాలు... చాలా మంది ప్రజలు కూరగాయాల ద్వారా వచ్చే నూనెలు ఆరోగ్యవంతమైన వని అనుకుంటారు. అందులో కేవలం కూర గాయలు అన్న పదం మాత్రం చేర్చారు. అయితే దీనిని పోషక విలువలు ఉన్న పదార్ధాలలో వీటిని చేర్చారు. కొన్ని సంస్థలు వాటిని తింటున్నామని ప్రచారం చేసాయి. వారి ఉద్దేశ్యం ప్రకారం సేచు రేటెడ్ నూనెల కన్నా సేచు రేషన్ లేని కొవ్వు నూనెలు చాలా ఆరోగ్యమని  నిపుణులు వివరించారు.చాలా పరిశోదనలు చేసి రీ ఫైండ్ నూనెలు చాలా ప్రమాద కరమని నిరూపించారు .అయితే ఈ అంశాల పై ఎప్పుడు మూల్యంకనం చేసారుఅయితే ఫ్యాటి యాసిడ్స్ తో పోల్చినప్పుడు మిగిలిన వాటికన్నా భిన్నమైనవి.వీటిని ఎప్పటికీ మూల్యాంకనం చేయాల్సిందే. ఎందుకంటే ఆ నూనెలను మనం ఎప్పటికీ మూల్యాంకనం  చేయాల్సిందే.ఇది శారీరకంగా చాలా మార్పులకు కారణం అవుతుంది. దీనివల్లే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. ట్రాన్స్ ఫాట్స్... ట్రాన్స్ ఫాట్స్ అంటే హైడ్రో జనేషన్ ద్వారా వచ్చేది. ఆరోగ్య కరమైన నూనెలను ఘనపదార్ధంగా మారుస్తాయి. కూరగాయల నుంచి వచ్చే నూనెలను వేడి చేసినప్పుడు ఒత్తిడి నుంచి హైడ్రోజన్ ఖనిజం వస్తుంది.దానిని పల్లాడియం- హైడ్రోజన్ - ఆతంస్ తో పాటు కార్బన్ ఉండడం వల్ల ఆనూనే ఘన పదార్ధంగా మారు తుంది. దీనివల్ల కాయ గూరలు మరింత ఆరోగ్యంవంతంగా తయారు చేస్తాయి. సేచురేట్ చేసిన నూనెలు ఆరోగ్య కరం కాదని,నిపుణులు సూచించారు. సేచు రేట్ చేసిన కొవ్వు పదార్ధాలు ఉన్న నూనెలు మంచిది కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఒక పదార్ధం పేరుతో లేబుల్ ఉంటుంది. ఇలాంటి నూనెలు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తి దారుడు అందులో ఉండే పదార్ధం చాలా భయంకరంగా ఉంటాయి. ప్రత్యేకంగా హైడ్రోజ నేటెడ్ నూనె అని రాసి ఉంటుంది. అంటే దీని ఆర్ధం ప్లాస్టిక్ కు ఒక మాలిక్యుల్ మాత్రమె తేడా అని నిపుణులు వెల్లడించారు. ట్రాన్స్ ఫాట్స్ లో లైపో ప్రోటీన్ తక్కువ శాతం ఉంటుందని రక్తంలో కొలస్త్రాల్ ఎక్కువగా ఉంటుంది.   ట్రాన్స్ ఫ్యాట్స్  వల్ల  ఇంఫ్లామేషన్ వస్తుంది.దీని వల్ల  గుండే సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. దీనివల్ల డయాబెటిస్, ఇతర దీర్ఘ కాలిక సమస్యలు వచ్చేఅవకాశం ఉందని నిపుణులు విశ్లేషించారు. ఇలాంటి నూనెలు వాడడం వల్ల ఇన్సూలిన్ ను తట్టుకునే శక్తి  ఉంటుందని దీనివల్ల పబ్లిక్ హెల్త్ టైప్ 2 డయాబెటిస్ పెరిగే అవకాసం ఉందని హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోదనలో వెల్లడించారు. ట్రాన్స్ ఫ్యాట్స్ ను కొద్దిగా2౦ % వాడినా ఆరోగ్యానికి ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రతిరోజూ వాడితే హృద్రోగ సమస్యకు దారి తీస్తుంది దీని వల్ల ఆరోగ్య లాభాలు లేవని తేల్చి చెప్పారు.మనల్ని మనం కాపాడు కోవడం సాధ్యం కాదని నిపుణులు హెచ్చరించారు. మంచి ఫ్యాటీ ఉన్న నూనెలు అంటే... అంటే సాచురేటెడ్ కానీ, రీఫైండ్ చేయని నూనెలు అంటే ఫల్లి, ఇతర విత్తనాలు అంటే, కుసుమ, నువ్వులు,ఆవ నూనె తదితరాలు ఇవి సేచురేటేడ్ నూనె కన్న భిన్నంగా ఉంటాయి. అంటే అందులో కళే బరాల నుండి వచ్చిన నూనెలు ఇందులో సాచు రేటెడ్ పోలి అనే సేచురేటేడ్ మోనో అనే సేచు రేటెడ్ ఫ్యాటీ గా నిర్ధారించారు. మోనో పోలి సేచురేటేడ్ ఫ్యాట్... అంటే ఇప్పటికీ మనం ఫ్యాటీ సేచురేటెడ్ ఫ్యాట్ ఆయిల్ ను వాడు తున్నాం. ఉదా -- అదే రైస్ బ్రెయిన్ ఆయిల్, సన్ఫ్లవర్సఫోల,అందులో తప్పనిసరిగా ఫ్యాట్స్ ఉంటాయి. అయితే అవి మన శరీరానికి సహజంగా పని చేసేందుకు ఉపయోగ పడతాయి. ఎందుకు అంటే మనశరీరం ఫ్యాట్స్ ను ఉత్పత్తి చేయదు. అది మనం మన ఆహారం ద్వారానే పొందాలి.పోలి సచురేటెడ్ సెల్ మేమ్బెరెన్స్ ను నిర్మిస్తాయి.నరాలను సరి చేస్తాయి. అవి శరీరం లో రక్తం,గడ్డ కట్టేందుకు అవసర మౌతాయి అలాగే శరీరంలో ఉన్న కండరాలు కదలికకు దోహదం చేస్తాయి.ఇంఫ్లామేషన్ ను నివారిస్తుంది. పోలి నేచు రేటెడ్ ఫ్యాట్స్ ప్రాధాన మైనవి రెండు ఒమేగా3 ఒమేగా6 సంఖ్యా పరంగా ఒక దానికంటే మరొకటి ఎక్కువగా ఉన్న వీటివల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఈ రకమైన పోలీ అన్ సేచురేటేడ్ వల్ల లాభాలు ఉన్నాయి. రీఫైండ్చేయని పోలీ అన్ సేచురేటేడ్ ఫ్యాట్స్ కు బదులు రీఫైండ్మూమేలు ప్రమాదకరమైన  కోలస్త్రాల్ ను నివారిస్తాయి. కొలస్త్రాల్ ప్రొఫైల్ ను మెరుగు పరుస్తాయి. ట్రై గ్లిజరైడ్స్ తగ్గిస్తాయి ఒమేగా3 లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఫ్లక్ష్ సీడ్స్,ఫాలుదా, వాల్నట్స్, లో ఉంటాయి .ఇవి గుండె సమస్యలు రాకుండా కాపాడు తాయి. రాక్తపోటును తగ్గిస్తుంది ట్రై గ్లిజరాయిడ్స్ పోలి అన్ నేచురల్ ఫ్యాట్స్ తగ్గిస్తాయి. మనకు తెలియని నూనెలు శరీరానికి ఏమి కావాలి ఏవి వద్దు దానివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు పూర్తిగా వివరించే ప్రయత్నం చేసాము. అసలు నూనెలు తక్కువైనా ముప్పే ఎక్కువైనా ముప్పే జాగ్రత్తదేనికైనా సమానంగా వాడితే ఎక్కువ తక్కువలు వస్తే  శరీరానికి సమస్య వచ్చినట్టే తస్మాత్ జాగ్రత్త.