బందరులో టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై దాడి!

జగన్ పార్టీ ఎన్నికల హింసకు శ్రీకారం చుట్టింది. మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్‌పై జగన్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ రత్నాకర్ తీవ్రంగా గాయపడ్డారు. పోలింగ్ స్టేషన్లో సంతకం చేయడానికి వెళ్ళిన రత్నాకర్ మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ సందర్భంగా వాగ్వాదం, తోపులాట జరిగాయి. పోలీసులు చెదరగొట్టారు.

Teluguone gnews banner