posted on Jun 4, 2024 @ 10:36AM
ఉండిలో తెలుగుదేశం అభ్యర్థి రఘురామకృష్ణం రాజు తిరుగులేని ఆధిక్యతతో ముందుకు దూసుకెడుతున్నారు. మూడో రౌండ్ ఓట్ల లెక్కంపు పూర్తయ్యే సరికి ఆర్ఆర్ఆర్ 20 వేల పైచిలుక ఓట్ల మెజారిటీ తో ముందంజలో ఉన్నారు.