రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-7


ఈ ఎన్నికలలో గెలుపు ఆశలు వదిలేసుకున్న వైసీపీ నాయకులు ఎప్పుడో ఒకసారి మీడియా ముందుకు వచ్చి విజయం మాదే అని వణుకుతున్న గొంతుతో చెబుతున్నారు. వారి గొంతుల్లో వణుకే టీడీపీ విజయాన్ని చెప్పకనే చెబుతోంది. ఐదేళ్ళపాటు రాష్ట్రాన్ని అన్నివిధాలా నాశనం చేసిన దండుపాళ్యం బలుపు, పులుపు తగ్గించే రోజులు దగ్గర్లోనే వున్నాయి. జూన్ 4వ తేదీ అనేది నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మేలు మలుపుగా నిలవబోతోంది. ఎందుకంటే ఆరోజు వైసీపీ ఘోరంగా ఓడిపోబోతోంది.

Teluguone gnews banner