ఏపీ బడ్జెట్ కేటాయింపులు
posted on Mar 12, 2015 @ 12:45PM
2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ను ఆర్థిక మంత్రి
యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభకు సమర్పించారు.
ఆర్థికమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ.....
ఏ రంగానికి ఎంతెంత? (కోట్లలో)
మొత్తం బడ్జెట్ - రూ. 1,13,049.00 కోట్లు,
ప్రణాళికేతర వ్యయం - రూ.78,637.00 కోట్లు,
ప్రణాళికా వ్యయం - రూ.34,412.00 కోట్లు,
రెవెన్యూ లోటు - రూ.87,300 కోట్లు,
ఆర్థిక లోటు - రూ.17,584 కోట్లు,
సాగునీరు: - రూ.5,258 కోట్లు,
బీసీల సంక్షేమం రూ.3,231 కోట్లు,
గిరిజన సంక్షేమం : రూ.993 కోట్లు,
పాఠశాల విద్య : రూ. 2,459 కోట్లు,
రెవెన్యూ శాఖకు - రూ. 14,029 కోట్లు,
గోదావరి పుష్కరాలకు - రూ. 200 కోట్లు,
విద్యుత్ శాఖకు - 4360 కోట్లు,
పోలీసు శాఖకు - 4062 కోట్లు,
గనులు, భూగర్భ శాఖకు - 27 కోట్లు,
పర్యాటక, సాంస్కృతిక శాఖకు - 339 కోట్లు,
నైపుణ్యాల అభివృద్ధికి - 360 కోట్లు,
రవాణా శాఖకు - 122 కోట్లు,
విపత్తు నిర్వహణకు - 488 కోట్లు,
అటవీ శాఖకు - 284 కోట్లు,
కార్మిక శాఖకు - 281 కోట్లు,
ఐటీ శాఖకు - 370 కోట్లు,
పరిశ్రమల శాఖకు - 637 కోట్లు,
మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు - రూ 195 కోట్లు,
రాజధాని నిర్మాణానికి - 3168 కోట్లు,
రహదారులు, భవనాల శాఖకు - 2,960 కోట్లు,
చేనేత - జౌళి శాఖకు - 46 కోట్లు,
వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి - 45 కోట్లు,
నీటి పారుదల శాఖకు - 5,258 కోట్లు,
స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు - 1080 కోట్లు,
మైనారిటీ సంక్షేమానికి - 379 కోట్లు,
బీసీ సంక్షేమ శాఖకు 3231 కోట్లు,
గిరిజన సంక్షేమ శాఖకు - 993 కోట్లు.