సచివాలయంలో బాబు, పవన్ భేటీ!

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి చంద్రబాబు సాదరంగా ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌కు వచ్చిన పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ సీఎంను కలిశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News