మచిలీపట్నం లో కరోనా మరణం

మచిలీపట్నంలో కోవిడ్ మరణాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు అధికారికంగా మూడు కరోనా మరణాలు సంభవించినట్టు అధికారులు తెలిపారు.  ఓల్డ్ RR PET, కుమ్మరిపాలెం, మచిలిపట్నంలలో కరోనా మరణాల నమోదు కాగా, కుమ్మరిపాలెం మృతుడి భార్య మరణంపై చిక్కుముడి ఇంకా వీడలేదు.