జగన్ ‘రెడ్డి’ కాదు.. క్రైస్తవుడు... మైసూరారెడ్డి!

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ‘రెడ్డి’ కులానికి సంబంధించిన వ్యక్తి కాదని, రెడ్డి కాకుండానే రెడ్డి అనే పేరు తగిలించుకున్న క్రైస్తవుడని మాజీ హోం మంత్రి ఎం.వి.మైసూరారెడ్డి అన్నారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మైసూరారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవులలో కులాలు వుండవని, క్రైస్తవుడైన జగన్ తన పేరు చివర్లో ‘రెడ్డి’ అనే పదాన్ని చేర్చుకున్నారని ఆయన అన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu