ఎక్సైజ్ సీఐ మద్యం అక్రమాలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆగ్రహం

తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్సైజ్ సీఐ అక్రమంగా మద్యం తరలించారనీ, అతన్ని తక్షణమే సస్పెండ్ చేస్తున్నామనీ డిప్యూటీ సి ఎం నారాయణ స్వామి వెల్లడించారు. అంతే కాదు 5 లక్షల జరిమానా కూడా విధించాం. "ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టుగా ఎక్సయిజ్ లో కొందరు అధికారుల తీరు ఉంది. ఇలాంటి అక్రమాలు ఎవ్వరు చేసిన తీవ్ర చర్యలు తీసుకుంటాం," అని నారాయణ స్వామి చెప్పారు.