Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అసహన ప్రచారానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ర్యాలీ..
posted on: Nov 7, 2015 10:12AM

దేశంలో రోజురోజుకు అసహనంపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వారు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అసహన ప్రచారానికి వ్యతిరేకంగా ఢిల్లీలో మార్చ్ ఫర్ ఇండియా పేరుతో ర్యాలీ చేపట్టారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నేతృత్వంలో ఈ ర్యాలీని నిర్వహించారు. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం నుండి రాష్ట్రపతి భవనం వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో బాలీవుడ్ నటులు, కళాకారులు పాల్గొన్నారు.
Latest YouTube Trending Video NEWS






