షూటింగ్ లో కారు పల్టీ కొట్టడంతో ఫైట్ మాస్టర్ మృతి
on Jul 14, 2025
కబాలి, సార్పట్ట, తంగలాన్ వంటి పలు విభిన్న చిత్రాలని ప్రేక్షకులకి అందించిన దర్శకుడు పా రంజిత్. ప్రస్తుతం మరో విభిన్న తరహా కథతో ఒక కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలని స్టంట్ మాస్టర్ ఎస్ ఏం రాజు నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. ఈ మేరకు కొన్ని కార్లతో రిస్క్ తో కూడిన యాక్షన్ సీన్స్ నీ చిత్రీకరించారు. కారు పల్టీలు కొట్టడంతో రాజు చనిపోవడం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
