ENGLISH | TELUGU  
Home  » Gossips

మొదటి బోణి ఆవిడేనా...?

on Apr 18, 2014

 

హిందీలో సూపర్ హిట్టయిన "కౌన్ బనేగా కరోడ్ పతి" కార్యక్రమాన్ని తెలుగులో ప్రారంభించబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ కార్యక్రమానికి "మీలో కోటీశ్వరులు ఎవరు" అనే టైటిల్ ఖరారు చేసారు. మా టీవీ సమర్పిస్తున్న ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే ఈ కార్యక్రమాన్ని ముందుగా తన భార్య అమలతో ప్రారంభించాలని, అమలను కోటీశ్వరాలినిగా చూడాలనే నాగార్జున ఆమెకు తొలి అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. మాటీవిలో తనకు షేర్స్ ఉన్నప్పటికీ కూడా రెమ్యునరేషన్ విషయంలో నాగార్జున ఎలాంటి రాజీపడలేదట. నలభై ఎపిసోడ్స్ లు కొనసాగే ఈ కార్యక్రమం కోసం దాదాపు మూడు కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ కార్యక్రమం తెలుగులో ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో త్వరలోనే తెలియనుంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.