English | Telugu

బిగ్ బాస్‌లో శివాజీ పుంజు పందెం కొట్టింది!

బిగ్ బాస్ సీజన్-7 గ్రాంఢ్ గా మొదలైన విషయం తెలిసిందే. రోజుకో మలుపు తిరుగుతూ సరికొత్తగా మారుతుంది. ఉల్టా పల్టా థీమ్ తో అదరహో అనిపిస్తుంది. ప్రతీ వీకెంట్ అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తుంది.

బిగ్ బాస్ హౌజ్ లో‌ మంగళవారం మొదలైన టాస్క్ లు కొనసాగుతున్నాయి. మొదటి రోజు కొత్త కంటెస్టెంట్స్ (పోటుగాళ్ళు) ఆధిక్యంలో ఉండగా, రెండవ రోజు ఆటగాళ్ళు టాస్క్ గెలిచారు. కంటెస్టెంట్స్ కి మూడవ టాస్క్ గా " ఫాస్టెస్ట్ ఎవరు" అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో రెండు టీమ్ ల నుండి ఒక్కొక్కరు రావాలి. "కలర్ కలర్ విచ్ కలర్ డు యూ వాంట్" అని కంటెస్టెంట్స్ అడిగితే బిగ్ బాస్ ఒక కలర్ చెప్తాడు. అ కలర్ గల వస్తువులని హౌజ్ లో నుండి తీసుకొచ్చి రౌండ్ లోపల వేయాలని బిగ్ బాస్ చెప్పగా.. ‌ఆట సందీప్- అంబటి అర్జున్ తలపడగా.. అంబటి అర్జున్ మొదటి రౌండ్ లో గెలిచాడు. ఆ తర్వాత అశ్విని శ్రీ- అమర్ దీప్ ఇద్దరు తలపడగా తన దగ్గర అమర్ దీప్ లాక్కొని మ వచ్చి వేశాడు. ఆ తర్వాత టేస్టీ తేజ లేట్ గా రావడంతో.‌ వెల్ ట్రై తేజ అని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత అంబటి అర్జున్-ఆట సందీప్ ఇద్దరు తలపడగా అందులో లెమన్ కలర్ తీసుకురమ్మని బిగ్ బాస్ చెప్పగా.. పసుపు కలర్ కుర్చీ అంబటి అర్జున్ తీసుకొచ్చాడు. ఆకుపచ్చ కలర్ కుర్చీ ఆట సందీప్ తెచ్చాడు. దీంతో ఈ రౌండ్ ని క్యాన్సిల్ చేశాడు బిగ్ బాస్.

ఆ తర్వాత ప్రియాంక జైన్ - నయని పావని తలపడగా.. సిల్వర్ కలర్ అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ప్రియాంక తెలివిగా ఆలోచించి అక్కడే డంబెల్స్ ఉండే ఇనుల రాడ్ తీసుకొచ్చి ఫాస్ట్ గా ఆ రౌండ్ లో వేసింది. అలా ఇరు జట్లు తలపడగా చివరగా 'ఆటగాళ్లు' టీమ్ గెలించిందని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్, ఆట సందీప్ అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక హౌజ్ లోకి శివాజీ వస్తూ.. " మా పుంజు పందెం కొట్టింది " అంటు తన సంతోషాన్ని వ్యక్తీకరించాడు. ఇలా హౌజ్ లో శివాజీ పెద్దన్నలాగా తోటి హౌజ్ మేట్స్ కి దగ్గరుండి జోష్ ని నింపుతూ.. ఆటతీరుతో, మాటతీరుతో అదుర్స్ అనిపించుకున్నాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.