English | Telugu

మా అమ్మకు దూరంగా ఉండండి


అనసూయ భరద్వాజ్ ఎప్పుడైతే బుల్లితెరను వదిలిపెట్టేసిందో అప్పటినుంచి మూవీస్ లో నటిస్తూ మంచి మంచి షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. ఈటీవీలో ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా పాపులర్ అయింది. ఆ తర్వాత మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా సాంప్రదాయ చీరకట్టులో మెరిసింది. అసలు ఈ చీర కట్టులో కుందనపు బొమ్మలా ఉంది అనసూయ . ఐతే ఉప్పల్ లో ఉన్న ఒక బ్రాంచ్ ని ఓపెన్ చేసింది అనసూయ. ఈ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడి స్టాఫ్ అంతా కూడా ఆమెతో కల్సి ఫోటోలు, సెల్ఫీలు దిగారు.

అందులో ఒక పిక్ భలే అమేజింగ్ గా ఉంది. తాను ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్న కుక్కపిల్ల కూడా తనతో వచ్చి కెమెరాకు పోజులు ఇచ్చింది. అనసూయకు మూగ జీవాలంటే ఎంతో ఇష్టం. తన ఇంట్లో అన్ని రకాల మూగజీవులు కనిపిస్తాయి. "చూడండి నాతో పాటు ఎవరు ఫోటో దిగుతున్నారో చూడండి " అని అనసూయ కామెంట్ పెట్టేసరికి ఆ కుక్కపిల్ల కూడా ఒక కామెంట్ పెట్టింది "మా అమ్మకు దూరంగా ఉండండి". ఈ పిక్ ని అనసూయ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. అనసూయ సోషల్ మీడియాలో ఏ పిక్ పెట్టిన, ఏ వీడియో పెట్టినా అది ఫుల్ వైరల్ ఐపోతుంది. మూవీస్ లో కూడా ఆమెకు లీడ్ రోల్స్ వస్తున్నాయి. రంగస్థలం మూవీ ఆమె కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. దాంతో డైరెక్టర్ సుకుమార్ పుష్ప లో మరో క్రేజీ రోల్ ఆఫర్ చేశారు. పుష్ప 2లో సైతం అనసూయ సందడి చేయబోతోంది. జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయిన వాళ్లంతా తిరిగి అడపాదడపా వస్తున్నారు కానీ అనసూయ వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారి కూడా షోలో ఒక్క ఎపిసోడ్ లో కూడా మెరవలేదు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.