మరోసారి పూరీ, రవితేజ కాంబినేషన్ లో మూవీ
మరోసారి పూరీ, రవితేజ కాంబినేషన్ లో మూవీ రానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మాస్ రాజా రవితేజ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, గతంలో ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మనాన్నఓ తమిళమ్మాయి వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం మరొ చక్కని కథని రవితేజకు పూరీ జగన్నాథ్ ఇటీవల చెప్పారట, అదివినగానే రవితేజ ఒ.కె.అన్నారట.