English | Telugu
డర్టీ పిక్చర్ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ చిరంజీవితో కలిసి నటించనుంది అనే విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది
సంచలన వ్యాఖ్యలు చేస్తు వార్తల్లోకి వచ్చే పూనమ్ పాండే సడెన్ గా సంప్రదాయ దుస్తుల్లోకి మారింది. ఎందుకూ ఏమిటి అంటే, విషయం చిన్నదే, అయినా పెద్ద వార్త కావాలంటే ఇలా ఏదో ఒకటి చేయాలిగా మరి.
పూర్వకాలంలో ఒక వ్యక్తికి రాజమహల్ నుంచి కబురు వచ్చిన, కనీసం అక్కడి ఛాయలకు సంబంధించిన ఏ విషయమైనా అతని పేరుతో జోడిస్తే చాలు, దానిని కథలు కథలుగా కొన్ని ఏళ్ల పాటు చెప్పుకునేవారట.
తమిళనాట అభిమానులు గుడి కట్టి మరీ ఆరాధించే హీరోయిన్లలో ఒకరు నమిత. నమిత అభిమానుల గురించిన వార్తలు అప్పుడప్పడు ఆశ్చర్యపరుస్తుంటాయి.
బాహుబలి చిత్రం షూటింగ్ కొంత విరామం తర్వాత మరలా ఈ రోజు నుంచి మొదలుపెడుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సారి షూటింగ్ సన్నివేశాలలో తమన్న పాల్గొంటోంది.
టాలీవుడ్లో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఆసక్తికర విషయం గోపాల గోపాల చిత్రంలో పవన్ గెటప్. హిందీ ఓ మై గాడ్ చిత్రానికి రీమేక్గా వస్తున్న ఈ చిత్రంలో పవన్ కృష్ణుడి పాత్రలో కనిపించనున్నాడు
తమన్నాకు బాలీవుడ్ అచ్చి రాలేదు, రెండో సినిమాతోనే మళ్లీ సౌత్ బండి ఎక్కేయాల్సిందే అని అనుకున్నారు హమ్షకల్ సినిమా విడుదలైన మొదటిరోజు.
త్రిష, శ్రియ హీరోయిన్లు టైమ్ అవుట్ కావటం, తమన్న, కాజల్ హిందీ చిత్ర పరిశ్రమ బాట పట్టటం, ఇవన్నీ సమంతకు కలిసి వచ్చాయని చెప్పోచ్చు.
ఇలా రెమ్యునరేషన్ విషయం ఎప్పుడైనా హాట్ టాపిక్ గానే మెదులుతోంది సినీ ఇండస్ట్రీలో.
రభస చిత్రానికి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు ఫిలింనగర్లో తెగ ప్రచారంలో వుంది. విషయం అనటం కన్నా విశేషం అనడం సరైందేమో.
‘గోవిందుడు అందరి వాడెలే’ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ చాలా సంతోషంగా ఉన్నాడట. అందుకు కారణం
మెగాహీరో రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరి వాడెలే’ చిత్రం గురించి ఇప్పుడు లేటెస్టుగా ఇంకో విషయం ఫిలింనగర్లో షికార్లు చేస్తోంది.
పాపం తమన్నా... తెలుగులో సినిమాలు చేసినన్నీ రోజులు ప్రశాంతంగా వుంది. రెండు సినిమాలు హిందీలో చేసే సరికి తమన్నా చుట్టు నానా తలనొప్పులు వచ్చి చేరుతున్నాయి.
దమ్ము చిత్రం తర్వాత ఈ అమ్మడు తెలుగులో అసలు కనిపించడమే లేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ఫిలిం నగర్ లో కార్తీక పేరు వినిపిస్తోంది.
రాశి, కళ్యాణి, ఇంద్రజ... నిన్నటి తరం ఈ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది..