English | Telugu

సారీ చెప్పిన సన్నీ లియోన్

పాపం సన్నీలియోన్.. తన తప్పు లేకుండానే సారీ చెప్పింది. విషయమేంటంటే, బాలీవుడ్ లో సన్నీ లియోన్ పేరుకు అతి దగ్గరగా ఉండే మరో పేరు సన్నీ డియోల్. సన్నీ అనే మొదటిపేరుతో పాటు, లియోన్, డియోల్ పేర్లు కూడా దగ్గరగా ఉండటం నటుడు సన్నీ డియోల్ కు తలనొప్పిగా మారింది.. సన్నీలియోన్ పేరుతో పాటు డియోల్ ను కూడా కలిపేసి జోకులు పేలుస్తున్నారు నెటిజన్లు. పాపం తన తప్పు లేకుండానే ఇలా జోకులకు టార్గెట్ గా మారిపోయాడు డియోల్.. దీంతో తన వల్లే అతనికి ఆ ఇబ్బంది వచ్చిందని, ఒక ఇంటర్వ్యూలో సారీ చెప్పింది సన్నీ." మీ మీద వస్తున్న భయంకరమైన, చిత్రాతిచిత్రమైన జోకులకు నేను చాలా బాధపడుతున్నాను.నావల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది..ఐయామ్ వెరీ సారీ " అంటూ నొచ్చుకుంది.సన్నీ లియోన్ ను ఎప్పుడూ ఒక యాంగిల్ లోనే ఆలోచించే ఆమె అభిమానులు, ఇప్పుడు తన తప్పు లేకుండానే క్షమాపణ అడిగిన మా సన్నీ ఎంత మంచిదో అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.సన్నీ నటించిన అడల్ట్ కామెడీ, మస్తీజాదే జనవరి 29 న థియేటర్లలో సందడి చేయనుంది..

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.