English | Telugu

వర్మ సినిమాకి 5 గురు దర్శకులు

ప్రముఖసంచలన దర్శక,నిర్మాత రామ్(రాంగ్)గోపాల్ వర్మ సంచలనాత్మకంగా తీస్తున్నానని ప్రకటించిన చిత్రం"దొంగల ముఠా".మాస్ రాజా రవితేజ హీరోగా,ఛార్మి హీరోయిన్ గా,లక్ష్మీ ప్రసన్న, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం,సుబ్బరాజు, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ఈ చిత్రంలో పారితోషికం తీసుకోకుండా నటిస్తున్నారు.అంతే కాకుండా ఈ చిత్రాన్ని కేవలం అయిదు రోజుల్లోనే ఈ సినిమా తీస్తానని వర్మ అన్నాడు.దానికి తగ్గట్టుగానే ఈ చిత్రానికి అయిదుగురు ప్రముఖ దర్శకులు పనిచేస్తున్నారు.రామ్ (రాంగ్) గోపాల వర్మ, కృష్ణ వంశీ, వి.వి.వినాయక్,గుణశేఖర్ ‍,హరీష్ శంకర్ తదితరులు పనిచేస్తున్నారు.పూరీ జగన్నాథ్ కూడా ఈ చిత్రానికి పనిచేస్తారని తెలిసినా ఎమదుకనో ఆయని చిత్రానికి పనిచేయట్లేదని తెలిసింది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం