English | Telugu

బాలయ్య సరసన లక్ష్మీరాయ్

యువరత్న నందమూరి బాలకృష్ణ "సింహా" హిట్టయిన తర్వాత తను నటించే చిత్రాల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నారు.ప్రస్తుతం ఆయన పరుచూరి మురళి దర్శకత్వంలో,యమ్ యల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రంలో బాలయ్య సరసన లక్ష్మీరాయ్ ఒక హీరోయిన్ గా నటిస్తూంది.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్టణంలో జరుగుతూంది.భారత క్రికెట్ టీమ్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి లక్ష్మీ రాయ్ గతంలో గర్ల్ ఫ్రెండ్ గా ఉండింది.ఈమె శ్రీకాంత్ హీరోగా నటించిన "కాంచనమాల కేబుల్ టి.వి."అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. అన్నట్టి బాలయ్య నటిస్తున్న ఈ చిత్రానికి అనుకోని అవాంతరం వచ్చిందట. అక్కడ అడవిలో చెట్లు నరికి ఈ చిత్రం కోసం సెట్ ను వేశారని అక్కడి అటవీ శాఖ అధికారులు ఈ చిత్రం షుటింగ్ ను ఆపినట్లు సమాచారం.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం