English | Telugu
పారిశుద్ధ్య కార్మికులకు ఫ్రూట్ జ్యూస్!
Updated : Apr 16, 2020
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కరోన వైరస్ అందరికి కష్టాలు తెచ్చిందని, మహమ్మరిని తరిమి కొట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పనిచేస్తున్నాయని, ప్రజలు కూడా ప్రభుత్వం కరోన కట్టడి కోసం చేసిన నిబంధనలు పాటించాలని కోరారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని అలానే ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలే కాకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ కష్టకాలంలో తమ తోటివారిని, పెదవాళ్ళను ఆదుకోవాలని లక్ష్మణ్ పిలుపిచ్చారు. రోడ్లపై పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం కిషన్ రెడ్డిగారు 6000 ల లీటర్ల ఫ్రూట్ జ్యుస్ ఇవ్వడం అభినందనీయమని ,ఇంకా ఎందరో స్పందించాలని లక్ష్మణ్ కోరారు.