English | Telugu
ఏపీలో ఒక్కరోజులో 62 కరోనా మరణాలు
Updated : Jul 21, 2020
కొత్తగా నమోదైన 4,944 కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 623 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి తర్వాత అత్యధికంగా గుంటూరు జిల్లాలో 577 కేసులు నమోదయ్యాయి. గుంటూరు తర్వాత చిత్తూరు జిల్లాలో 560, తూర్పు గోదావరి జిల్లాలో 524, కర్నూలు జిల్లాలో 515, అనంతపురం జిల్లాలో 458, కృష్ణా జిల్లాలో 424, కడప జిల్లాలో 322, విశాఖపట్నం జిల్లాలో 230, విజయనగరం జిల్లాలో 210, నెల్లూరు జిల్లాలో 197, ప్రకాశం జిల్లాలో 171, శ్రీకాకుళం జిల్లాలో 133 కరోనా కేసులు నమోదయ్యాయి.