English | Telugu
కరోనాతో మృతి చెందిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య
Updated : Aug 8, 2020
నంది ఎల్లయ్య ఐదుసార్లు లోక్సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యడిగా పనిచేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటిచేసి మంద జగన్నాథంను ఓడించి 16వ లోక్సభకు ఎన్నికయ్యారు.