English | Telugu
వేసవి సెలవులు రద్దు! లాక్డౌన్ ఏప్రిల్ 30 వరకు పెంపు!
Updated : Apr 8, 2020
ఏప్రిల్ 25న మరోసారి పరిస్థితిని సమీక్షిస్తామని రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. అప్పటి వరకూ వర్చువల్గా కోర్టులు అత్యవసర కేసులను విచారణ జరుపుతాయన్నారు. రాష్ట్రంలోని కోర్టు ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చారు. ఏప్రిల్ నెలలో ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇవ్వనున్నారు.