English | Telugu
టీడీపీ నేత అచ్చెన్న కేసులో అర్ధరాత్రి హైడ్రామా
Updated : Jun 25, 2020
అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో సీన్ మొత్తం మారిపోయింది. అర్ధరాత్రి సమయంలో అచ్చెన్నాయుడును డిశ్చార్జి చేస్తున్నట్లు జీజీహెచ్ అధికారులు హైడ్రామాకు తెర తీసారు. అంతకు ముందు కోర్టుకు అందించిన రిపోర్ట్ లో ఆయనను మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. దీంతో ఆయనను తమ అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి అటు అయన తరుఫు లాయర్, ఇటు టీడీపీ నేతలు ఆందోళనకు దిగడంతో అచ్చెన్న డిశ్చార్జి పై ఆస్పత్రి అధికారులు వెనక్కి తగ్గారు.