English | Telugu
ఆగని శానిటైజర్ మరణాలు.. తాజాగా వైఎస్సాఆర్ కడప జిల్లాలో...
Updated : Aug 3, 2020
ఐతే వారు అనారోగ్యంతో చనిపోయారని చెప్పి రహస్యంగా అంత్యక్రియలు చేసినప్పటికీ ఆ నోటా ఈ నోటా పడి విషయం పోలీసుల వరకు వెళ్లింది. తాజగా ఇదే గ్రామంలో మరో 10 మంది శానిటైజర్ తాగినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఘటనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అంటే కాకుండా పోలీసులు గ్రామానికి వెల్లి పూర్తీ వివరాలు సేకరిస్తున్నారు. శానిటైజర్ తాగిన వారు తమంతట తాము బయటకు వస్తే వారికీ మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని పోలీసులు చెప్పారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్లు తాగడంతో 15 మంది మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా రెక్కాడితే కానీ డొక్కాడని పేద కూలీలే కావడం మరో విషాదం.