మనం పబ్బు పాటలో కిక్కులేదు
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం "మనం". విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నిర్మాత నాగార్జున నిర్మిస్తున్నారు. అనూప్ సంగీతం అందిస్తున్నాడు.