కావ్యమనగా రసవంత మయిన వాక్యం....
రసమనకు ప్రధానమైనది శబ్ధం కాదు..శబ్దార్ధం
మాట అనీఅనటం తోటే రసం స్ఫురించితే గానీ ఆనందం కలగదు...
భాష భావమునకు వాహకం...
వకరి హృదయమునందున్న భావం వేరొక హృదయమునకు చేరాలి...
కళాభిజ్ఞుల పనితనం -అద్దా నికి వెనుకతట్టు కళాయి పూసినట్లు-
కంటికి కనపడకుండా ఉంటేనే ప్రసంసార్హమౌతుంది.
ద్రష్ట అయినవాడే సాహిత్య స్రష్ట కాగలడు ...
ద్రష్ట - చూసే వాడు ,మనస్సు చేత కనుగొనే వాడు
,గునదోషాలను తెలుసుకోనే వాడు....
న్యాయాన్యాయలను పరిశీలించే నిర్ణయకర్త....
ప్రతి ఉత్తమ కవిత్వంలోనూ పురాణ గాధ-
మంత్ర చర్య- కళా కలగలిసి ఉంటాయి...
పోరాటం నుండే కవిత్వం పుడుతుంది....
కవికి ప్రాధమికంగా వుండాల్సినవి.
ప్రతిభ -వ్యుత్పత్తి- అబ్యాసం వాటిలో ప్రతిభ ఉత్తమమైనది...
మంచి రచన చదివాక బొంచేసినట్లుండాలి..
.కొంచెం భాద పడాలి చించుకున్నట్లు ఉండాలి
మనస్సుకు జ్వరం రావాలి- ఒళ్ళు తిరగాలి
ఆ బాధ నుండి తేరుకొని బాగుపడాల



