టీవీ సీరియల్స్ పై నన్నపనేని యుద్ధం

 

టీడీపీ సీనియర్ లీడర్ నన్నపనేని రాజకుమారి మహిళలకు అండగా పోరాడుతూ ఉంటారు.. అయితే తాజాగా ఆమె టీవీ సీరియల్స్ పై యుద్ధం ప్రకటించారు.. ఈ మధ్య కొన్ని సీరియల్స్ లో హింస, కుట్రలు బాగా చూపిస్తున్నారు.. ఇలాంటి సీరియల్స్ పై సెన్సార్ విధించాలంటూ కోర్ట్ కి వెళ్తానని నన్నపనేని అన్నారు.. అలానే మద్యపానం వల్ల మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని, మద్యం అమ్మకాలు నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలి అన్నారు.