తెలుగుదేశం సీమాంధ్ర ఐదో జాబితా

 

తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయబోయే తన అభ్యర్థుల ఐదో జాబితా విడుదల చేసింది. 23 మంది అభ్యర్థుల జాబితా ఇలా వుంది..
కురుపాం- జనార్ధన్ థాట్రాజ్, చీపురుపల్లి- కిమిడి మణాళిని, ఆనపర్తి- రామకృష్ణారెడ్డి, కొవ్వూరు- జవహర్, రాజోలు- సూర్యారావు, పాలకొల్లు- నిమ్మల రామానాయుడు, ఉండి- శివరామరాజు, నరసాపురం- బండారు మాధవనాయుడు, చింతలపూడి- పీతల సుజాత, నూజివీడు- వెంకటేశ్వరరావు, విజయవాడ ఈస్ట్- గద్దె రామ్మోహనరావు, మంగళగిరి- తులసి రామచంద్రప్రభు, ప్రత్తిపాడు- రావెల కిషోర్‌బాబు, గుంటూరు ఈస్ట్- మద్దాల గిరి, మాచర్ల- బొనబోయిన శ్రీనివాస్ యాదవ్, గిద్దలూరు- అన్నె రాంబాబు, కొండపి- డా.డోల శ్రీబాల వీరాంజనేయస్వామి, గూడురు- డా.బాతుల జ్యోత్స్నలత, సూళ్లూరుపేట- పరస వెంకటరత్నం, ప్రొద్దుటూరు- వరదరాజులు రెడ్డి, పీలేరు- ఎమ్.డి. ఇక్బాల్, తిరుపతి- వెంకటరమణ, సత్యవేడు- తల్లారి ఆదిత్య.