కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు...

 

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళికి బంపరాఫర్ ప్రకటించింది. ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)  చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం సిబ్బంది, పెన్షనర్లకు చెల్లించే  కరువు భత్యం పెంపుతో  50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 58 లక్షల పెన్షనర్లకు  లబ్ది  చేకూరనుంది.  ఇది జూలై 1, 2016 నుంచి అమల్లోకి అవకాశం ఉందని సమాచారం.