శాసనసభ గంట పాటు వాయిదా

 

AP assembly Telangana Bill,  Telangana Bill, Debate on Telangana Bill,  AP assembly adjounred

 

 

శాసనసభలో ఆందోళన పర్వం కొనసాగుతోంది. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలు తీరస్కరిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. స్పీకర్ పోడియం వద్ద ఇరు ప్రాంతాలకు చెందిన శాసనసభ్యులు ఆందోళన చేపట్టారు. జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సభ్యులు వినకపోవడంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడంతో సభను గంట పాటు వాయిదా వేశారు.