సీమాంధ్రలో 9 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు
posted on May 7, 2014 @ 9:59AM
ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. బుధవారం ఉదయం 9 గంటల వరకు సీమాంధ్ర జిల్లాలలో నమోదైన ఓట్ల శాతం వివరాలు.
విజయనగరం - 19 శాతం,
పశ్చిమగోదావరి – 17 శాతం,
గుంటూరు – 14 శాతం,
నెల్లూరు – 17 శాతం,
కర్నూల్ – 18 శాతం,
చిత్తూర్ – 21 శాతం,
అనంతపురం – 16 శాతం,
విశాఖపట్నం – 11శాతం,
తూర్పుగోదావరి – 15 శాతం,
కృష్ణా జిల్లా – 12 శాతం,
ప్రకాశం జిల్లా – 14 శాతం,
శ్రీకాకుళం -14 శాతం,
కడప - 15 శాతం,
మొత్తం సీమంధ్రలో 9 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం... 15 శాతం.