రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
posted on Feb 28, 2014 9:25AM
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
కేంద్ర కేబినేట్ భేటీ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా లేక రాష్ట్రపతి పాలన విధించాలా అని సిగపట్లు పట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం ఈ రోజు జరిగే కేబినేట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోనుంది. రాజకీయ అనిశ్చితి కారణంగా రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపేలా వుంది కాంగ్రెస్ అధిష్ఠానం. 40 ఏళ్ళ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రానుంది. ఈ సమావేశానికి టూరిజం శాఖ కేంద్రమంత్రి చిరంజీవి హాజరయ్యారు.