పోలీస్‌బాస్‌పై సిబి'ఐ'

 

రాష్ట్ర పోలీస్‌ బాస్‌ దినేష్‌ రెడ్డిపై సిబిఐ ఎంక్వైరీ స్టార్‌ అయింది. 1977బ్యాచ్‌కు చెందిన దినేష్‌ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్నఆరోపణతో డిజిపి దినేష్‌ రెడ్డి పై కేసు నమోదు అయింది. ఈ మేరకు ఎఫ్ ఐ ఆర్‌ నమోదు చేసిన సిబిఐ దర్యాప్తు ప్రారంభిచింది.

ఐపియస్‌ అధికారి ఉమేష్‌కుమార్‌ చేసిన ఫిర్యాదు విచారణకు స్వీకరించిన సుప్రింకోర్టు ఈ మేరకు ప్రాదమిక విచారణకు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా ఎంక్వైరీ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కోర్టు సిబిఐని ఆదేశించింది.