జగన్ సర్కార్ కి మరో షాక్

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్ కి చుక్కెదురైంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టవద్దని ఆదేశించింది. 

 

డీపీఆర్‌ కు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టకూడదని కేంద్ర జలశక్తి శాఖ ఎన్జీటికి తెలిపింది. కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్జీటి కీలక తీర్పు ఇచ్చింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu