పార్లమెంట్ ఉభయసభలు వాయిదా.. జయలలితకు సంతాపం..

 

పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలు జయలలిత మృతికి సంతాపం ప్రకటించాయి. ఈ సందర్భంగా జయలలిత మాట్లాడుతూ.. జ‌య‌ల‌లితకు ఒక్క త‌మిళ‌నాడే కాకుండా దేశం యావ‌త్తు సంతాపం ప్ర‌క‌టిస్తోంద‌ని అన్నారు. ఆమె త‌మిళ‌నాడులో గొప్ప‌పాల‌న‌ను అందించార‌ని తెలిపారు. అనంతరం లోక్‌స‌భ‌ను రేపటికి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు రాజ్య‌స‌భ‌లోనూ స‌భ్యులంద‌రూ జ‌య‌ల‌లిత‌కు ఘన నివాళులు అర్పించారు. రాజ్యస‌భను రేపటికి వాయిదావేశారు.