లండన్ లో చిక్కుకున్న విద్యార్థులతో మాట్లాడిన డీజీపీ గౌతమ్ సవాంగ్

దైర్యంగా ఉండాలనీ, నిబ్బరం కోల్పోవద్దనీ డి జీ పీ  గౌతమ్ సవాంగ్ లండన్ లో చిక్కుకుపోయిన విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం అన్నీ రకాలుగా అండగా ఉంటుందని  డీజీపీ వారికి భరోసా ఇచ్చారు. లండన్ లోని హిత్రు ఎయిర్ పోర్టులో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు, స్వదేశానికి రాలేక గత 11 రోజులుగా తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.