ENGLISH | TELUGU  

తెలుగు సినీ పరిశ్రమ 'మేము సైతం' ప్రారంభ౦

on Nov 30, 2014

'హుద్‌ హుద్‌' తుపాను బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినీ చిత్రపరిశ్రమ `మేము సైతం' అంటూ చేపట్టిన బృహత్తర కార్యక్రమ౦ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. అనంత శ్రీరామ్ రచించి, సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన `మేము సైతం' గీతాన్ని గాయని, గాయకులూ ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, దర్శకరత్న దాసరినారాయణరావు, రాఘవేంద్రరావు, నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు తదితర ప్రముఖలు హాజరయ్యారు. వినోద కార్యక్రమాల ద్వారా విరాళాలు సేకరించి, ఆ మొత్తాన్ని మ్యుమంత్రి సహాయనిధికి అందించాలనే లక్ష్యంతో తెలుగు చలన చిత్రసీమ 12గంటల పాటు వివిధ కార్యక్రమాల ద్వార ఏకధాటిగా వినోదం పంచబోతున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.